తెలంగాణం

వికారాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు... రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఆఫీసర్..

వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఆఫీసులో  దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ దాడుల్లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు రెవెన్యూ ఆఫీ

Read More

తెలంగాణపై వివక్ష చూపించొద్దు.. తక్షణమే యూరియా పంపించండి: కేంద్రానికి సీఎం రేవంత్ రిక్వెస్ట్

హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి అవసరం మేరకు యూరియాను తక్షణం సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణపై వివక్ష చూపించొద్దని

Read More

ఈ నెలలోనే వినాయక చవితి పండుగ : శుభ ముహూర్తంఏంటీ.. ఏ సమయంలో పూజ చేయాలి..!

శ్రావణమాసం ఆగస్టు 23తో ముగియనుంది.. ఇక 24 నుంచి భాద్రపదమాసం ప్రారంభం కానుంది..  ఈ మాసం మొదటి వారంలో పిల్లలు.. పెద్దలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు

Read More

తెలంగాణకు 3 లక్షల టన్నుల యూరియా రావాలి.. కేంద్రం వివక్ష చూపుతోంది: కాంగ్రెస్ ఎంపీలు

యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీలు. మంగళవారం (ఆగస్టు 19) పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై

Read More

వర్షాలతో పంచాయతీ రోడ్లు, భవనాలకు భారీ నష్టం

వర్షాలతో పంచాయతీ రోడ్లు, భవనాలకు భారీ నష్టం 96.55 కిలోమీటర్ల మేర దెబ్బతిన్న పంచాయతీ రోడ్లు శిథిలావస్థలో ఉన్న భవనాలు ఖాళీ చేయాలని నోటీసులు 

Read More

గచ్చిబౌలిలో ‘ఇంటిగ్రేటెడ్’ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ..భవన నిర్మాణానికి ఆగస్టు 20న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

మొదటి దశలో 11 ఇంటిగ్రేటెడ్ భవనాల్లోకి 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్​లు  ఆర్మూర్‌‌‌‌‌‌‌‌, కూసుమంచి ఎస్&zw

Read More

యూరియా బస్తాలు బార్డర్ దాటొద్దు : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో వానాకాలం పంటలకు యూరియా కొరత రాకుండా ప్రతి మండలంలో స్టాక్​ పెట్టామని కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి తెలిపారు. యూరియా బస్తాలు

Read More

కామారెడ్డి కలెక్టరేట్లో సర్దార్ పాపన్నకు ఘన నివాళి

కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి కలెక్టరేట్​లో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్​జయంతి వేడుకలు నిర్వహించారు.  కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పా

Read More

అదిలాబాద్ జిల్లాలో బ్రిడ్జిపై నుంచి లారీ బోల్తా.. బురదలో కూరుకుపోయిన ముందు భాగం.. ఇరుక్కు పోయిన డ్రైవర్, క్లీనర్

ఆదిలాబాద్ జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నాయి. మంగళవారం (ఆగస్టు 19) జిల్లాలో బ్రిడ్జి పైనుంచి లారీ కింద ప

Read More

అవసరానికి మించి యూరియా కొనొద్దు : మంత్రి తుమ్మల

ప్రతిపక్ష నాయకుల మాటలతో రైతులు  భయాందోళనలకు గురికావొద్దు: మంత్రి తుమ్మల రోజువారీ నిల్వలను  పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం 

Read More

ఓబులాపురం మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డికి నోటీసులు

సీబీఐ అప్పీల్‌‌ పిటిషన్‌‌పై హైకోర్టులో విచారణ హైదరాబాద్, వెలుగు: ఓబుళాపురం అక్రమ మైనింగ్‌‌ కేసులో బీఆర్‌&zw

Read More

రూ.15 లక్షల లోన్‌ ఇస్తామని... రూ.6.6 లక్షలు కాజేసిన్రు.. రిలయన్స్‌, ధని ఫైనాన్స్‌ పేరుతో మోసం

శాయంపేట, వెలుగు : రూ. 15 లక్షలు లోన్‌ ఇప్పిస్తామని చెప్పిన సైబర్‌ నేరగాళ్లు.. వివిధ చార్జీల పేరుతో రూ. 6.6 లక్షలు కాజేశారు. ఈ ఘటన హనుమకొండ జ

Read More

BSNL టవర్ల కేబుల్ దొంగల అరెస్ట్.. రూ.2.75 లక్షల నగదు, రేడియో ఫ్రీక్వెన్సీ కేబుల్, కారు స్వాధీనం

మునగాల, వెలుగు : బీఎస్ఎన్ఎల్ టవర్స్ టార్గెట్ గా చేసుకుని కేబుల్స్ ఎత్తుకెళ్లే ఇద్దరు దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేట ఎస్పీ

Read More