తెలంగాణం

రైలు కిందపడ్డ యువకుడు... రెండు కాళ్లు నుజ్జునుజ్జవడంతో తొలగించిన డాక్టర్లు.. చివరికి..

ముఖం కడుక్కుంటూ రైలు కిందపడ్డాడు వికారాబాద్, వెలుగు: రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్​ రైల్వేస్టేషన్​లో జరిగింది.

Read More

కుమార్తె కంప్లయింట్‌‌‌‌‌‌‌‌పై కేసు నమోదు చేసి తల్లిదండ్రుల ఫిర్యాదును పట్టించుకోరా? : హైకోర్టు

    వారి వినతి పత్రాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోండి     మియాపూర్‌‌‌‌‌‌‌‌‌&

Read More

కాంగ్రెస్ ఏడాది పాలనలో..1,500 స్కూళ్లు క్లోజ్: కేంద్ర మంత్రి బండి సంజయ్

బీఆర్ఎస్ హయాంలో ఆరు వేల బడులు మూసేశారు ఫీజు రీయింబర్స్​మెంట్​ ఇవ్వక కాలేజీలు ఆగమైతున్నయ్   భయపడి మేనేజ్​మెంట్లు రాజీ పడినా.. మేం ఊరుకోం&nb

Read More

గ్రామస్థుల సమస్యలు తెలుసుకునేందుకు.. గడప గడపకూ సర్పంచ్

వికారాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోమిన్​పేట మండలంలోని కోలుకుంద సర్పంచ్ కరుణం కీర్తి రామకృష్ణ గ్రామస్తుల సమస్యలు తెలుసుకు

Read More

వర్గల్ మండలం నాచారంలో..డబ్బులు కావాలని బెదిరించడంతో హత్య

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్  గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంలో మహిళ హత్య

Read More

జనవరి 11 నుంచి కాజీపేటలో నేషనల్ లెవల్ ఖోఖో పోటీలు..29 రాష్ట్రాల నుంచి 79 టీమ్స్ రాక

పోటీలను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ, వెలుగు: ఈ నెల 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు కాజీపేట రైల్వే స్టేడియంలో 58వ నేషనల్  

Read More

ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలి.. అసెంబ్లీ ముట్టడికి మాల సంఘాల యత్నం

    తీవ్ర ఉద్రిక్తత.. అరెస్ట్ బషీర్​బాగ్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ బిల్లును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ మాల సంఘాల

Read More

19న మేడారం ప్రాకారం ప్రారంభం..సీఎం రేవంత్‌‌ రెడ్డి చేతుల మీదుగా ఓపెనింగ్‌‌‌‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి

    మండలిలో ప్రకటించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క సారక్క గద్దెల చు

Read More

జీహెచ్‌‌‌‌ఎంసీ విభాగాలపై పూర్తి అవగాహనతో ఉండాలి

కొత్త ఆఫీస్లరతో కమిషనర్​ భేటీ బల్దియా విస్తరణ తర్వాత ఇదే మొదటి సమావేశం అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అవగాహన కార్యక్రమం  హైదరాబాద్

Read More

పతంగి మాంజాకు విద్యుత్‌ సరఫరా..ఆరేండ్ల బాలుడికి విద్యుత్ షాక్, తీవ్రగాయాలు

సంగారెడ్డి జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  పతంగి ఎగుర వేస్తున్న బాలుడికి విద్యుత్ షాక్ తగిలింది. పతంగికి ఉన్న  మాంజా దారం హైటెన్షన్ వై

Read More

విద్యకు కేటాయింపులు పెంచాలి..పీడీఎస్‍యూ రాష్ట్ర నేతల డిమాండ్

వరంగల్‍, వెలుగు: విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్​ పెంచాలని పీడీఎస్​యూ నేతలు డిమాండ్​చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‍వీ శ్రీకాం

Read More

కేసీఆర్, హరీశ్రావులను వందసార్లు ఉరితీయాలి : మెట్టు సాయికుమార్

    ఫిషరీస్ కార్పొరేషన్ ​చైర్మన్ ​మెట్టు సాయికుమార్  హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, హరశ్​రావు, కేటీఆర్​లను ఒక్కసారి

Read More