తెలంగాణం
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం సిగ్గుచేటు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి హైదరాబాద్/ హైదరాబాద్సిటీ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్
Read Moreపంట కొనుగోళ్ల నుంచి కేంద్రం పక్కకు!
మద్దతు ధర ప్రకటనతోనే సరి సోయా, మక్కలు, కందులు, పెసలు.. క్రాప్ ఏదైనా తిరకాసే పంట కొనుగోళ్లపై చేతులెత్తేస్తున్న కేంద్రం ఏటా రూ. వేల
Read Moreరైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి : బండారు దత్తాత్రేయ
భూసేకరణతో లీడర్లు, రియల్టర్లే లాభపడ్తున్నరు: వక్తలు జోన్ల పేరుతో అన్యాయం చేయొద్దు: బండారు దత్తాత్రేయ &nb
Read Moreసీఎంతో చర్చించి.. అడ్వకేట్ల సమస్యలను పరిష్కరిస్తా : పొన్నం ప్రభాకర్
జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలుపులో న్యాయవాదుల పాత్ర కీలకం: పొన్నం రాజకీయాల్లో ఓపిక ఉంటేనే పదవులొస్తయ్: వివేక్
Read Moreపట్టుదలతోనే ఉన్నత లక్ష్యాలు : కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
గుండా ఈశ్వరయ్య స్కూల్ కు సామాగ్రి అందజేత పద్మారావునగర్, వెలుగు: తాను కూడా ప్రభుత్వ బడిలోనే చదివానని, ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి ఉన్నత ల
Read Moreమేడిబావిలో పాత బంగ్లా కూల్చివేత..దెయ్యాల వదంతులకు చెక్
పద్మారావునగర్, వెలుగు: సీతాఫల్మండి డివిజన్ మేడిబావిలో గత కొన్నేండ్లుగా ఖాళీగా ఉన్న పాత బూత్ బంగ్లాను అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో దెయ్యాలు ఉ
Read Moreమీడియాలో అపెక్స్ కమిటీ అవసరం : కె.వి విజయేంద్ర ప్రసాద్
హైదరాబాద్ సిటీ, వెలుగు: మీడియా రంగంలో నైతిక విలువలు, విశ్వసనీయత పెంపొందించేందుకు స్వతంత్ర అపెక్స్ కమిటీ ఏర్పాటు అవసరమని ప్రఖ్యాత సినీ రచయిత, రాజ్యసభ స
Read Moreముచ్చింతల్ లో ఒడిశా సీఎం..స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సందర్శన
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ మండలం ముచ్చింతల్లోని చిన జీయర్ స్వామి ఆశ్రమం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఆయన కుటుంబసభ్యులు శనివా
Read Moreసంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పత్తి మిల్లులో చెలరేగిన మంటలు..కాలి బూడిదైన పత్తి బేళ్లు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవాడగామలోని సమర్థ్ కోటెక్స్ పత్తి మిల్లులో మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 21) తెల్లవారు జామున &
Read Moreఅనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం : సీఎం రేవంత్రెడ్డి
15 నుంచి 20 నియోజకవర్గాల్లో సమన్వయ లోపం సీరియస్ అయిన సీఎం రేవంత్రెడ్డి పరిషత్ ఎన్నికల్లో
Read Moreలిక్కర్ డబుల్ ధమాకా.. పంచాయతీ ఎన్నికలతో పెరిగిన అమ్మకాలు
ఉమ్మడి జిల్లాలో 18 రోజుల్లో రూ.253.56 కోట్ల సేల్స్ లాస్ట్ డిసెంబర్ తో పోలిస్తే అదనంగా రూ.95 కోట్ల లిక్కర్విక్రయం డిసెంబర్ 31 అమ్మక
Read Moreచెన్నూరు నియోజకవర్గం లో మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం
గోదావరిఖని, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని శనివారం చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్ఆఫీస్లో గోదావరిఖనిక
Read Moreమానసిక ఎదుగుదల లేని పిల్లలకూ పెన్షన్ ఇవ్వాలి : కవిత
ప్రభుత్వం స్పందించకుంటే నిరాహారదీక్ష చేస్తా : కవిత హైదరాబాద్, వెలుగు: మానసిక ఎదుగుదల లేని పిల్లలకు పెన్షన్ ఇవ్వాలని, వారి తల్లిదండ
Read More












