
తెలంగాణం
విద్యార్థిని నర్సింగ్ చదువుకు అండగా కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : ఓ విద్యార్థిని నర్సింగ్ చదువుకు బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఇల్లందు పట్టణంలోని ఆజాద్నగర్కు చెందిన అ
Read Moreదేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైలది కీ రోల్ : బండి సంజయ్
ముషీరాబాద్, వెలుగు : దేశ ఆర్థికాభివృద్ధిలో ఎన్నారైల పాత్ర కీలకమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఎన్నారైలు విదేశాల్లో
Read Moreవంద కుటుంబాలకు ఒక కౌంటర్.. గ్రామ సభల నిర్వహణ తీరు ఇది
గ్రామసభలకు చాటింపు వేసి.. దరఖాస్తుల స్వీకరణ అప్లికేషన్కు ఆధార్ కార్డు, తెల్లరేషన్ కార్డు జత చేయాలి అసెంబ్లీ నియోజకవర్గానికో స్పెషల్ ఆ
Read Moreరూ.2 వేల నోటు ఎక్స్చేంజ్కు క్యూ .. పలు ప్రాంతాల నుంచి తరలివస్తున్న జనం
ఇదే అదనుగా బ్రోకర్ల దందా ఒక నోటు ఎక్స్చేంజ్కు రూ.300 వరకు కమీషన్ హైదరాబాద్, వెలుగు : రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్ ఇంకా కొనసాగుతోంది. ఆ
Read Moreజనం వద్దకే ఆఫీసర్లు..డిసెంబర్ 28 నుంచి గ్రామ సభలు
ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ల స్వీకరణ: సీఎం రేవంత్ ఈ నెల 26 కల్లా ఊర్లకు దరఖాస్తు ఫారాలు.. వాటిని ప్రజలు నింపి గ్రామ సభల్లో ఇవ్వాలి రోజూ 18 గంటలు
Read Moreఆర్టీసీ బస్సు టైర్లు ఊడిన ఘటన- విచారణకు ఎండీ సజ్జనార్ ఆదేశం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో టైర్లు ఊడిపోయిన ఆర్టీసీ అద్దె బస్సు ప్రమాద ఘటనపై ఆ సంస్థ ఎండీ సజ్జనార్ విచారణకు ఆదేశించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబ
Read Moreనెల కావొస్తున్నా 6 గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేయడం లేదు : వినోద్ కుమార్
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. బీఆర్ఎస్ క్యాడర్ ను కడుపులో పెట్టుకుంటామని
Read Moreఅదృశ్యమైన వ్యక్తి.. 18 రోజుల తర్వాత శవమై కనిపించాడు
నిరుపేద కుటుంబం.. కొడుకు పనిచేస్తేనే ఇంట్లో గడుస్తుంది. అలాంటి కొడుకు కనిపించకుండా పోయాడు.. కొడుకు ఆచూకీ కోసం తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Moreతెలంగాణలో పలువురు ఐఏఎస్,ఐపీఎస్లు బదిలీ
తెలంగాణలో ఐపీఎస్లు, ఐఏఎస్ల బదిలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం (డిసెంబర్ 24) ఐదుగురు ఐఏఎస్లతో పాటు ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వ
Read Moreరెండు కార్లు ఢీ - ఐదుగురు మృతి : నిర్లక్ష్యం ఎవరిదీ..?
నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం జెక్లేర్ గ్రామ సమీపంలో రెండు కార్లు ఢీకొని ఐదు మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతి చెందిన
Read Moreఏ ఒక్క వ్యక్తిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించదు : మంత్రి పొంగులేటి
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల దగ్గరికే పాలన ఉండాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించామని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. డిసెంబర్ 28 నుంచి జన
Read Moreకేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు : ఆకునూరి మురళి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలకుడు కాదు.. విధ్వంసకారుడు అని ఆరోపించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి. కేసీఆర్ పాలన అయిపోయిందని వదిలిపెట్టవద్దన
Read Moreప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే: సీఎం రేవంత్రెడ్డి
ప్రజల స్వేచ్ఛను హరిస్తే ఎంతటి వారైనా ఇంటికి పోవాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ ర
Read More