తెలంగాణం
ఈ ఐదేళ్ల కాలానికి రూ.2 లక్షల రైతు రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు
Read Moreఫేక్ వీడియో : ఇలాంటి చేష్ఠలు చేస్తే తాట తీస్తాం : ఆర్టీసీ వార్నింగ్
జనాలకు సోషల్ మీడియా పిచ్చి రోజు రోజుకు ఎక్కువైపోతోంది. రీల్స్ చేసి పాపులర్ అవ్వాలని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు కొందరు. ఆ మధ్య టిక్ టాక్ యాప్ వల్
Read Moreరైతు రుణమాఫీపై క్యాబినెట్ కీలక నిర్ణయం: ఒకే విడతలో రూ.2లక్షలు మాఫీ
తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం క్యాబినెట్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో రూ.2లక్షల రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకు
Read Moreవర్షాధార పంటలు.. లాభాల సాగు.. రైతులకు సూచనలు ఇవే...
రైతులు వర్షాకాలం పంటల సాగు కోసం సన్నద్ధమవుతున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పంట సాగుపై అంచనాలు రూపొందించారు. ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సాధా
Read Moreఅప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్సే
భట్టివి అవగాహన లేని ఆరోపణలు హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ పార్టీపై అవగాహన లేని ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి
Read Moreసింగరేణికి నష్టం రానివ్వం.. తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లకుండా చూస్తానని, తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవ
Read Moreరైస్ మిల్లర్లకు వేధింపులు ఉండవు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీడీఎస్ బియ్యం జోలికి మిల్లర్లు వెళ్లొద్దు రీసైక్లింగ్ చేసే మిల్లర్లపై కఠిన చర్యలు హైదరాబాద్: రైస్ మిల్లర్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వేధింపు
Read Moreరుణమాఫీ విధివిధానాలపై రాష్ట్ర కేబినెట్ భేటీ
హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. రైతు రుణమాఫీయే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతోంది. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్ప
Read Moreరాధాకిషన్ రావుకు పిల్లికాటు?!
చంచల్ గూడ జైల్ బ్యారక్ లో ఘటన తీవ్ర రక్త స్రావం..ఆస్పత్రికి తరలింపు అబద్ధమంటున్న సూపరింటెండెంట్ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై చ
Read Moreతెలంగాణలో ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ.. ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే...
డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ( జూన్ 20) ముగిసింది. మొత్తంగా 2 లక్షల 80 వేల దరఖాస్తులొచ్చాయి. గతంలో వచ్చిన దరఖాస్తులకు అదనంగ
Read Moreగద్దర్ మల్టీపర్పస్ ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన
ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పని చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ
Read Moreకాళేశ్వరం ప్రాజెక్టులో పరీక్షలు ప్రారంభించిన నిపుణుల బృందం..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని అన్నారం సరస్వతీ బ్యారేజ్ లో సిడబ్ల్యూపిఆర్ఎస్ నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభం చేసింది. ధనుంజయ నాయుడు నేతృత్వంలో
Read Moreపోచారం నివాసం దగ్గర రచ్చ చేసిన బీఆర్ఎస్ నేతలు.. రిమాండ్ కు తరలించనున్న పోలీసులు..
మాజీ మంత్రి , MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామా వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధ్యులపై తగిన చర్యలు త
Read More












