తెలంగాణం

మహిళను వేధించిన కోర్టు ఉద్యోగిపై కేసు

జీడిమెట్ల, వెలుగు : విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కోర్టు ఉద్యోగిపై జగద్గిరిగుట్ట పీఎస్ లో కేసు నమోదైంది. పోలీసులు తె

Read More

రామగుండం మేయర్‌‌‌‌పై అవిశ్వాసానికి రెడీ..సమావేశమైన 25 మంది కార్పొరేటర్లు

నేడు మీటింగ్ ​పెట్టుకోనున్న 35 మంది కలెక్టర్​కు కాపీ ఇచ్చే అవకాశం కాంగ్రెస్​ వైపు మేయర్ ​అనిల్ కుమార్​ ​చూపు గోదావరిఖని, వెలుగు : రామగుండం

Read More

శబరిమలలో అయ్యప్పస్వాముల..సమస్యలు పరిష్కరించాలి

తెలంగాణ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ   బషీర్ బాగ్ వెలుగు : అయ్యప్ప స్వాములపై జరిగే దాడులు, శబరిమలలో స్వాములు పడే ఇబ్బందులను రెండు త

Read More

సంఘాల ముందు సింగరేణి కార్మికుల సమస్యలు

స్పష్టమైన హామీ ఇచ్చే యూనియన్​కే ఓటు అంటున్న లేబరర్లు ఆ డిమాండ్లనే మేనిఫెస్టోల్లో పెడ్తున్న యూనియన్లు కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి గుర్తింప

Read More

బీఆర్ఎస్ నేతల పక్క చూపులు .. జడ్పీ, డీసీసీబీ, బల్దియా చైర్మన్లు పార్టీ మారేందుకు రెడీ! 

అదే దారిలో సెకండ్ క్యాడర్ లీడర్లు ఇప్పటికే కాంగ్రెస్​లోకి పలువురు ప్రజాప్రతినిధులు పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ సైలెన్స్ ఆదిలాబాద్, వెలుగ

Read More

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్

అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు ఏర్పాట్లు గైడ్​లైన్స్​ రూపకల్పనలో సివిల్​ సప్లయ్​​​ ఆఫీసర్లు బిజీ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌‌ కనెక్

Read More

ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం

న్యూఢిల్లీ, వెలుగు: ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగ వ్యతిరేకమని పీవీ రావు మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ అన్నారు. అన్నదమ్ములుగా ఉన్న మాల, మాదిగ

Read More

తుర్కపల్లి పెద్దమ్మ ఆలయంలో చోరీ

అమ్మవారి ముక్కుపుడక, హుండీలోని డబ్బు, బంగారం, వెండి నగలు ఎత్తుకెళ్లిన దొంగ శామీర్ పేట, వెలుగు : అమ్మవారి ఆలయంలో బంగారం, వెండి నగలు చోరీకి గురై

Read More

సైబర్ నేరాలు ఏటా 50% పెరుగుతున్నయ్​

సైబర్ నేరాలు ఏటా 50% పెరుగుతున్నయ్​ పోయినేడాది 48.47% పెరిగిన  సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాలు 43 శాతం క్రైమ్‌‌‌‌‌&

Read More

ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌లో హర్యానాకు నాలుగో విజయం

పుణె:  ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌‌‌‌లో హర్యానా స్టీలర్స్‌‌‌‌ వరుసగా నాలుగో విజయం సొంతం చేసుకుంది. మంగళవా

Read More

తమిళనాడును వీడని వాన.. అధికారులతో గవర్నర్ రవి భేటీ​

చెన్నై: దక్షిణ తమిళనాడు జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతున్నది. భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. చాలా మంది తీవ్ర ఇబ్బందు

Read More

2047 నాటికి అభివృద్ధి దేశంగా..మార్చాలన్నదే మోదీ లక్ష్యం : కొండా విశ్వేశ్వర రెడ్డి

    మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్ల, వెలుగు :  దేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందినదిగా మార్చేలా

Read More

డిసెంబర్ 24న తెలంగాణకు నడ్డా

హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఈ నెల 24న బీ

Read More