తెలంగాణం
సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్లపై కాంగ్రెస్ గురి
వరుస చేరికలతో పుంజుకున్న అధికార పార్టీ ఆరు గ్యారంటీలు గెలిపిస్తాయని శ్రేణుల ధీమా మూడు ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలే పోటీ గ్రేట
Read Moreగ్యారంటీ పేరుతో గారడీ చేసిన కాంగ్రెస్ మాజీ మంత్రి హరీశ్రావు
చిన్నశంకరంపేట/వెల్దుర్తి/శివ్వంపేట, వెలుగు: గ్యారంటీల పేరుతో గారడీ చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నమ్మి ఓటేసిన ప్రజలను మోసం చేసిందని మాజ
Read Moreకేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ ఫిల్మ్ అవార్డు
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీకి మణిపూర్ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం లభించింది. సుప్రసిద్ధ మణిపురీ రచయిత ప్రకాశ్ సింగ్ జీవిత సాహిత్యాలపై అకాడ
Read Moreకాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం : ఎల్.రమణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆరోపించారు. ఆ
Read Moreతాగి నడిపితే.. జైలుకే.. నిజామాబాద్లో రోజూ ఐదు వేల డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు
గత నెలలో 267 మందికి జైలు శిక్ష, 649 కేసులు ఫైల్ ఈ నెలలో ఇప్పటివరకు 336 కేసులు, 63 మంది జైలుకు
Read Moreవంశీకృష్ణను గెలిపిస్తే అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు వంశీకృష్ణకు భీందళ్, మాల సంఘం లీడర్ల మద్దతు కోల్ బెల్ట్, వెలుగు: పెద్దపల్లి ప్రజలకు స
Read Moreలెఫ్ట్ సపోర్ట్.. కాంగ్రెస్కు బూస్టింగ్
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇందుకోసం వామపక్ష పార్టీలను కలుపుకునిపోవాలని నిర్
Read Moreరిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామా .. కావాలనే బీజేపీపై విషప్రచారం: సంజయ్
హుజూరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ డ్రామాలు ఆడుతున్నదని, బీజేపీ అధికారంలోకి వస్తే ర
Read Moreఫ్రెండ్లీ కాంటెస్ట్ కాదు.. పోటీకే సై .. భువనగిరి ఎంపీ సీటుపై సీపీఎం నిర్ణయం
హైదరాబాద్/యాదాద్రి, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీలోనే ఉండాలని సీపీఎం నిర్ణయించింది. మిగిలిన16 లోక్ సభ స్థానాల్లో బీజేపీని
Read Moreధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు ఐకేపీతో చెక్!
మంచిర్యాల, వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టే దిశగా సర్కారు ఆలోచిస్తోంది. మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్
Read Moreదేశంలో వచ్చేది కాంగ్రెస్ రాజ్యమే : రోహిత్ చౌదరి
బెల్లంపల్లి, వెలుగు: దేశంలో వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి రోహిత్ చౌదరి అన్నారు. మతోన్మ
Read Moreకవులు, రచయితలపై ఏబీవీపీ కార్యకర్తల దాడి
కేయూలో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతలపై పిడిగుద్దులు సదస్సు ఫ్లెక్సీ చించివేత పర
Read Moreవైన్స్ వద్ద బీర్ల కోసం యువకుల హల్చల్
స్టాక్ లేదని చెప్పినా వినలే.. నచ్చజెప్పేందుకు వచ్చిన పోలీసులపై దాడికి యత్నం తొగుట, వెలుగు : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మెట్టు వద్ద ఉన
Read More












