హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ పాలనలో చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. చేనేతలను ఆదుకుంటామని, వస్త్ర పరిశ్రమపై ఉన్న జీఎస్టీని ఎత్తివేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తాను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి చేనేతల సమస్యలను తీసుకువెళ్లానని, అయినప్పటికీ స్పందన కనిపించ లేదన్నారు. చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరే కారణమని రమణ ఆరోపించారు. చేతి వృత్తులను కాపాడలేని స్థితిలో కాంగ్రెస్ ఉందని విమర్శించారు. గత నవంబర్ నుంచే నేతన్నలకు రాష్ట్రంలో పనిలేకుండా పోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం లోపించిందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో నేతన్నలకు అన్యాయం : ఎల్.రమణ
- కరీంనగర్
- April 29, 2024
లేటెస్ట్
- శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు....ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- మహిళ కిడ్నాప్ కేసు: జైలు నుంచి విడుదలైన రేవణ్ణ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- కాంగ్రెస్ లోకి ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
- T20 World Cup 2024: నాయకుడిగా శాంటో.. ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టు ప్రకటన
- Nagarjuna In Coolie: కూలీకి సపోర్ట్గా కింగ్.. ఇది కదా క్రేజీ కాంబో అంటే!
- త్వరలో AC ధరలు పెరుగుతాయట..ఎందుకో తెలుసా..?
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఉద్యోగిపై కాటు వేసిన పాము
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!