తెలంగాణం
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
ఇకపై జనరల్ ప్రయాణికులకు కూడా భోజనం అందించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇందుకోసం స్టేషన్లో జనరల్ భోగీలు నిలిచే చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయనున్న
Read Moreజైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
తెలంగాణలో అసమర్థులు రాజ్యాన్ని ఏలుతున్నారని మండిపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మండిపడ్డారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్
Read Moreవరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరంగల్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు అంతర్జాతీయ ఎయిర్ ప
Read Moreకేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లో
Read Moreహామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ కలిసి నడిచాయని.. ఒకరికొకరు సహాయం చేసుకున్నారన్నారు. క
Read Moreకేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
హైదరాబాద్: ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విస
Read Moreదేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
నరేంద్ర మోదీ పాలనలో బట్టలు, బంగారం అన్ని ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు మంత్రి సీతక్క. దేశ సంపదను మోదీ.. అంబానీ, అదానీలకు పంచిపెట్టారన్నారు. ఇంక
Read Moreకోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
నల్లగొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి భవిష్యత్తులో సీఎం అయ్యే అర్హత ఉందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. వెంకట్&zwn
Read Moreతెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో మే 24 నుండి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ ఒకటో తేదీ వరకు పరీక్షలు జరగ
Read Moreఒక సబ్జెక్ ఫెయిల్.. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
తెలంగాణలో ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. అయితే కొంతమంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని మనస్తాపానికి గురై బలవన్మరణాని
Read Moreఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత మేనల్లుడు మేకా శరణ్ ఇండో స్పిరిట్ కంపెనీలో ఉద్యోగిగా ఉన్నారని, ఆయన అక్కడ పనిచేయకున్నా నెలకు రూ. లక్ష జీతం తీసుకుంటున్నారన
Read Moreఈ మందులు వాడుతున్నారా..చాలా డేంజర్
హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మందుల దందా రెండు మెడికల్ స్టోర్ల నుంచి కార్డినోల్ జోషాండా,కొలినాల్-SPAS టాబ్లెట్లు స్వాధీనం
Read Moreకొత్తగూడ అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 24వ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా అటవీ ప్రా
Read More












