బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా వేములపల్లి దగ్గర కేసీఆర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్ లోని 8 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎవరకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ స్వల్పంగా వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా మరికాసేపట్లో మిర్యాలగూడలో రోడ్ షో లో పాల్గొననున్నారు కేసీఆర్. అక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.
కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- నల్గొండ
- April 24, 2024
లేటెస్ట్
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో హోమ్ లోన్లు జూమ్ .. రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
Most Read News
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..