తెలంగాణం

గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదు: హరీష్రావు

హైదరాబాద్:రాష్ట్రాభివృద్ధికోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదని హరీష్రా

Read More

బీఆర్ఎస్ సహకారంతోనే జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారు : సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ నాయకుల పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సహకారంతోనే ఏపీ సీఎం జగన్ తుపాకులతో వచ్చి నాగార్జున సాగర్ ను ఆక్రమించుకున్నారని అన్నారు. బ

Read More

కేసీఆర్ డైనింగ్ టేబుల్ పైనే కృష్ణా నీళ్ల దోపిడి జరిగింది: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: కృష్ణా జలాలపై మరణశాసనం రాసిందే బీఆర్ఎస్ పాలకులని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 299 సరిపోతాయని సంతకం పెట్టింద

Read More

గ్రూప్ 1 కి అర్హత వయసు 46 ఏళ్లకు పెంపు :సీఎం రేవంత్రెడ్డి

గ్రూప్ 1 ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. తొందర్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేస్తామని సీఎం రేవంత్ రడ్డి అన్నారు. గ్రూప్ వన

Read More

ఫ్రీ బస్సు స్కీం వల్ల దేవాదాయ ఆదాయం రెట్టింపైంది -రేవంత్

ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఉచిత బస్సు స్కీంతో తెలంగాణ రాష్ట్రంలో ఎండోమెంట్ ఆదా

Read More

సభకు కేసీఆర్ వచ్చి ఉంటే బాగుండేది: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కొట్లాడి తెచ్చుకన్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ప్రతిపక్ష నేత క

Read More

పీవీకి భారతరత్న రావడం పట్ల సీఎం రేవంత్రెడ్డి హర్షం

హైదరాబాద్:తెలుగుజాతి కీర్తి ప్రతిష్ఠలను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన మన తెలంగాణబిడ్డ, మాజీప్రధాని ఆర్థిక మేధావి, బహుభాషా కోవిడుదు పీవీ నర్సింహారావు కు భారతర

Read More

శివబాలకృష్ణ ల్యాండ్ స్కాంలో.. ఐఏఎస్ అరవింద్ కుమార్

 హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్ఫెషన్  రిపోర్ట్ లో సంచలన నిజాలు బయటపడ్డాయి. రిపోర్టులో శివబాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తా

Read More

శివబాలకృష్ణ బెయిల్ పిటీషన్ పై సోమవారం తీర్పు..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబి కోర్టు విచారణ జరిపింది. శివ బాలకృష్ణను ఏసీబీకి ఇచ్చిన 8 రోజులు కస్టడీ పూర్తయ్యి

Read More

భారత రత్న పీవీ : నవోదయ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయాల సృష్టి కర్త

 1972 నుంచి పీవీ నరసింహారావు నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు.  కేంద్రమంత్రిగా అనేక శాఖలు చూశారు. ఇందిరా గాంధీ కేబినెట్ లో  విదేశా

Read More

భారత రత్న పీవీ : మన్మోహన్​ను తీసుకు వచ్చింది మన పీవీనే

ఎకానమిస్టుగా ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తీసుకువచ్చింది పీవీ నరసింహారావే. మన్మోహన్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యం ఒకసారి చూద్ద

Read More

లోక్ సభలో సభ్యుడు కాదు..  అయినా ప్రధాని అయ్యారు మన పీవీ

ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా పేరు పొందిన PV నరసింహరావుకు అత్యున్నత పురస్కారం భారత రత్నను వరించింది. 1990 దశాబ్ధంలో భారత దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి

Read More

హరిత విప్లవ పితామహుడికి భారతరత్న

వ్యవసాయ శాస్త్రవేత్త,  హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాతన్ కు దేశ అత్యున్నత అవార్డు భారతరత్నను ప్రకటించింది కేంద్రం ప్రభుత్వం. ఫిబ్రవరి 9వ తే

Read More