
తెలంగాణం
కేసీఆర్ వల్లే తెలంగాణ అన్నపూర్ణగా మారింది : జగదీశ్ రెడ్డి
ప్రధాని మోడీ, బీజేపీ పార్టీపై బీఆర్ఎస్ మంత్రి జగదీశ్ రెడ్డి ద్వజమెత్తారు. కేతపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్యీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన
Read Moreజనగామ జిల్లా సోలిపురంలో ఉద్రిక్తత..
జనగామ జిల్లా తరిగొప్పల మండలం సోలిపురంలో ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ భూమిలో అధికార పార్టీ నాయకులు ఫెన్సి
Read MoreTSPSC : నియంత పాలనకు వ్యతిరేకంగా.. ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి : షర్మిల
వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రతి పక్షాలన్నీ కలిసి ప్రభుత్వంపై ఉమ్మడి పోరాటానికి కది
Read More10th Paper Leak: పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి సబిత ట్వీట్
పదో తరగతి పరీక్ష ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. పరీక్షల సమయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ
Read Moreటెన్త్ హిందీ పేపర్ లీక్ పై స్పందించిన వరంగల్ సీపీ రంగనాథ్
టెన్త్ హిందీ పేపర్ లీక్ పై వరంగల్ సీపీ రంగనాథ్ స్పందించారు. వాట్సాప్లో పేపర్ వైరల్ కావడంపై విచారణ చేపడుతున్నామని చెప్పారు. ఇతర జిల
Read Moreకేసీఆర్ అంత డబ్బు ఎక్కడిది.. సర్టిఫికెట్ బయటపెట్టాలి : బండి సంజయ్
చదువుకు, పదవులకు ఎలాంటి సంబంధం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కేసీఆర్ MSC పొలిటికల్ సైన్స్ సర్టిఫికేట్ ను బయటపెట్టాలని డిమాండ్ చ
Read Moreటెన్త్ హిందీ పేపర్ కూడా లీక్ అయ్యిందా..? అధికారులు ఏమంటున్నారు
తెలంగాణలో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి. ఏప్రిల్ 3వ తేదీ వికారాబాద్ లో పదో తరగతి తెలుగు పేపర్ బయటకు వచ్చిన ఘటన మరిచిపోకముందే.. ఏప్రిల్ 4వ తేదీ
Read Moreబీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో స్పెషల్ అట్రాక్షన్ గా వనమా రాఘవ
వనమా రాఘవ.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలిసే ఉంటుంది. ఈయన ఎవరో కాదు.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు. వనమా రాఘవ ఒకే కు
Read Moreటీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్పై నో క్లారిటీ
సిట్ నివేదిక వచ్చేదాకా అయోమయమే.. ఆందోళనలో నిరుద్యోగులు ఇప్పటికే జరిగిన నాలుగు ఎగ్జామ్స్ రద్దు మరో రెండు పరీక్షలు వాయిదా.. ఇంకోటి రీషెడ్
Read Moreఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు. బేగంపేట్ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు
Read Moreరెండు సెకన్లకో కుక్కకాటు.. అరగంటకో మరణం
దేశంలో ఏటా 2 కోట్ల మందిని కరుస్తున్నయ్ ఐసీఎంఆర్ రిపోర్టులో వెల్లడి రేబీస్ సోకి 18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నరు దేశంలో కోటిన్నర పైనే స్ట
Read Moreశంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుండి వారణాసి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమాన
Read Moreమంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్
మంత్రి కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు బీజేపీలో మున్నాభాయ్, MBBS రకాలు ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణకు చెందిన ఇద్దరు బీజేపీ ఎంపీ
Read More