తెలంగాణం
దక్షిణంలో కాంగ్రెస్ ధూంధాం.. 3 ఉమ్మడి జిల్లాల్లోనే 32 సీట్లలో గెలుపు
ఖమ్మం, వెలుగు : తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో దక్షిణ తెలంగాణ జిల్లాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం వచ్చిన సీట్లలో సగం స
Read Moreఎంపీపీ చేతిలో మంత్రి ఓడిండు!
వనపర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి మేఘా రెడ్డి చేతిలో నిరంజన్రెడ్డి పరాజయం వనపర్తి, వెలుగు : ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుడంటే ఇదే! &
Read Moreపాతబస్తీ మజ్లిస్దే.. ఏడు సీట్లను నిలుపుకున్న ఎంఐఎం
మొత్తం 9 స్థానాల్లో పోటీ చేయగా, రెండు చోట్ల ఓటమి హైదరాబాద్, వెలుగు : పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మరోసారి ఆధిపత్యాన్ని చాటుకుంది. ఓల్
Read Moreట్రావెల్ బస్సు దగ్ధం.. ఒకరు సజీవ దహనం
నల్గొండ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మర్రిగూడ దగ్గర ఏసీ డెమో బస్సు నుంచి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనం అయ్యారు. పలువురు ప్రయాణికులకు
Read Moreషాద్ నగర్ వాసులకు స్వేచ్ఛ వచ్చింది : చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
షాద్ నగర్ , వెలుగు: ఇన్నాళ్లు అరాచక పాలన కొనసాగిన షాద్నగర్ వాసులకు నేడు స్వేచ్ఛ వచ్చిందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చౌలపల్లి ప్రతాప్
Read Moreతెలంగాణ ప్రజల మద్దతుకు ధన్యవాదాలు : మోదీ, అమిత్ షా
తెలంగాణలో బీజేపీకి ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు. గత కొన్నేండ్లుగా మాకు మద్దతు పెరుగుతూనే ఉంది. ఈ సరళి రాబోయే కాలంలో కూడా కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం
Read Moreతెలంగాణలో నియంత పాలన అంతం : దిడ్డి సుధాకర్
బషీర్బాగ్, వెలుగు: తెలంగాణలో నియంత పాలన అంతమై ప్రజాస్వామ్యం ప్రాణం పోసుకోవడం శుభపరిణామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాక
Read Moreసిటీలో పడిపోయిన బీజేపీ గ్రాఫ్
గోషామహల్లోనే రాజాసింగ్ గెలుపు అన్ని చోట్ల ఓటమి చెందిన పార్టీ అభ్యర్థులు ఈసారి పెరిగిన ఓటింగ్ పర్సం
Read Moreజంపింగ్ లు షురూ... కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.!
తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరించిన సంగతి తెలిసిందే.. బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చాయి. అపుడే జంపింగ్ లు షురూ అయ్యాయి.
Read Moreహ్యాట్రిక్ ఎమ్మెల్యేలు .. గ్రేటర్ సిటీలో 8 మంది విజేతలు
హైదరాబాద్,వెలుగు : ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టాలంటే రాజకీయాల్లో అంత సులువు కాదు. గ్రేటర్ హైదరాబాద్లో ఈసారి హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యే
Read Moreగాంధీభవన్లో కాంగ్రెస్ సంబురాలు.. సీఎం రేవంత్ అంటూ నినాదాలు
హైదరాబాద్, వెలుగు : పదేండ్ల తర్వాత కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో గాంధీ భవన్ కిక్కిరిసిపోయింది. ఓట్ల లెక్కింపు మొదలైన ప్పట
Read Moreబీఆర్ఎస్కు షాక్.. నిజామాబాద్లో రెండు సీట్లకే పరిమితమైన కారు
నాలుగు స్థానాలు హస్తగతం మూడు చోట్ల సత్తాచాటిన బీజేపీ రెండు స్థానాలకే పరిమితమైన బీఆర్ఎస్
Read Moreకుత్బుల్లాపూర్లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ
కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వా
Read More












