
తెలంగాణం
నోట్లపై అంబేద్కర్ ఫోటో పెట్టాలి: ఆర్. కృష్ణయ్య
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు
Read Moreకేసీఆర్ 90 శాతం ఉద్యోగాలు ఆంధ్రోళ్లకే కట్టపెడుతుండు: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
సీఎం కేసీఆర్కు ప్రచార ఆర్భాటం తప్ప రైతులకు చేసిందేమిటని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం పై నిరసన తెలపాలి అనుకుంటే బీఆర్ఎస్ లీడర్
Read Moreసికింద్రాబాద్లో ఆరేళ్ల చిన్నారి అదృశ్యం
సికింద్రాబాద్ : మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల చిన్నారి అదృశ్యమైంది. అమ్మమ్మ ఇంటికి వెళ్లిన చిన్నారి ఆడుకుంటూ ఇంటి బయటకు వచ్చి కనిపించకుండా పోయ
Read Moreకేసీఆర్ది కిసాన్ కిల్లర్ సర్కార్: వైఎస్ షర్మిల
బీఆర్ఎస్, బీజేపీ కలిసి రైతులను బలిచేయాలని చూస్తున్నాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఎనిమిదేళ్లలో 8 వేల మంది రైతులు చనిపోతే కేసీఆర్ సర్
Read Moreలాంగ్ జంప్తో 2 లక్షల మంది ఆగం కేసీఆర్ : బండి
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించిన.. దేహధారుడ్య పరీక్షలను నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా నిర్వహించ
Read Moreకైకాలకు ఇదంటే ప్రాణం..నా భార్య వండి పెట్టేది:చిరు
కైకాల సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు కైకాల చూపించే ప్రేమ, వాత్సల్యాన్ని ఎప్పటికీ మర్చిప
Read Moreప్రజలను చైతన్య పరచేందుకే బీఆర్ఎస్ పార్టీ : వినోద్ కుమార్
దేశంలో కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షులు వినోద్ కుమార్ అన్నారు. కొన్ని గ్రామాలు ఇప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉన్న
Read Moreపండుగకు పిల్లల్ని పంపాలని పేరెంట్స్ ధర్నా
సంగారెడ్డి : సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక గురుకుల బాలుర హాస్టల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. క్రిస్మస్ పండుగకు విద్యార్థులను పంపేందుకు ప్రిన్సిపాల్ పా
Read Moreపంట పొలాల్లో కేక్ కట్ చేసిన మహిళా రైతులు
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని యాదవ్ నగర్ లో పంట పొలాల్లో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ లోని ఓ కళాశాల వ
Read Moreఒలంపిక్ గోల్డ్ కొట్టింది కూడా తెలంగానోళ్లే: మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 7,900 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు నిర్మించుకున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపార
Read Moreమేడ్చల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం
మేడ్చల్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నాతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. NH 44 పైనే స్టేజ్ ఏర్పాటు చేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 2
Read Moreకైకాల పార్థివ దేహానికి సీఎం కేసీఆర్ నివాళి
ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ భౌతికాయానికి సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. ఫిలింనగర్ లోని నివాసానికి చేరుకున్న కేసీఆర్.. కైకాల భౌతికాయానికి పూలమాల వ
Read Moreచదువుకున్న స్కూల్ను పరిశీలించిన బండి సంజయ్
కరీంనగర్ హౌసింగ్ బోర్డులోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల నూతన భవన నిర్మాణ పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిశీలించారు. తాను చదువుకున్న
Read More