తెలంగాణం
నవంబర్ 30న అన్ని సంస్థలకు సెలవు
హైదరాబాద్, వెలుగు : పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న అన్ని సంస్థలు, ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించాలని ఎలక్షన్ కమిషన్ (ఈసీ) ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు
Read Moreకాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నడు: వివేక్ వెంకటస్వామి
పంటలు మునగకుండా కరకట్ట కడతానంటున్న కేటీఆర్.. ఇన్ని రోజులు ఏం చేసిండు? బాధిత రైతులకు బాల్క సుమన్ పరిహారం ఇప్పించలేదని ఫైర్ 49 వేల ఓట్ల మె
Read Moreబీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ అవినీతిపై విచారణ : దేవేంద్ర ఫడ్నవీస్
తెలంగాణకు గోదావరి జలాల కోసం సహకరించాం కేసీఆర్ జైలుకు పోవుడు పక్కా మహారాష్ట్ర డిప్యూటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తొర్రూరు/నర్సంపేట, వెలుగు :
Read Moreనిర్మల్లో బీఆర్ఎస్, బీజేపీ ఘర్షణ.. కర్రలతో దాడులు చేసుకున్న ఇరు వర్గాలు
బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకునే యత్నం జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా కేంద్రంలోని వి
Read Moreఅమలు సాధ్యంకాని హామీలతో ప్రజలు మోసపోవద్దు : కవిత
నిజామాబాద్, వెలుగు : అమలు సాధ్యంకాని హామీలను బాండ్ పేపర్లపై రాసి కాంగ్రెస్ లీడర్లు కొత్త మోసానికి తెరలేపారని ఎమ్మెల్సీ కవిత
Read Moreఐదేండ్ల పరీక్ష రాసిన... మార్కులు మీరే వేయాలి : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు : తెలంగాణ కోసం ఉద్యమించని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం బయలుదేరారని, వారి చేతికి అధికారాన్నిస్తే రాష్ట్రం కుక్కలు చింపిన వ
Read Moreకోరుట్లలో భారీ సైబర్ క్రైం.. రూ.4 కోట్లు మాయం
కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యక్తి దగ్గర సైబర్ క్రిమినల్స్ రూ.4 కోట్ల 25 లక్షలు కాజేశారు. పోలీసులు ఎన్నికల డ్యూటీలో ఉం
Read Moreకాంగ్రెస్ ఒక్కటే ప్రజల పక్షం : సీఎం అశోక్ గెహ్లాట్
హైదరాబాద్, వెలుగు : బీజేపీ, బీఆర్ఎస్పార్టీలు కలిసి పని చేస్తున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన పేపర్ల లీ
Read Moreఅవినీతి ప్రభుత్వాన్ని గ్యారేజ్ కి పంపండి : ఏక్నాథ్ షిండే
హిందూ వ్యతిరేకి ఎంఐఎంతో బీఆర్ఎస్ దోస్తీ మంచిది కాదు ఆదిలాబాద్, వెలుగు : అవినీతి బీఆర్ఎస్సర్కారును గ్యారేజ్ కు పంపించే సమయం వచ్చిందని మహారాష్ట
Read Moreఓటుకు పోతున్నరు.. సొంతూళ్ల బాట పట్టిన వలస ఓటర్లు
హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సిటీ నుంచి సొంతూళ్ల బాట పట్టారు. వివిధ జిల్లాలకు వెళ్లేవారు ఒకరోజు ముందుగానే బయలుదేరారు. ప
Read Moreఅధికారపార్టీపై ఆర్టీసీ కార్మికుల గుర్రు.. కాంగ్రెస్కే మద్దతు ప్రకటించిన 3యూనియన్లు
మూడు పీఆర్సీలు, డీఏ బకాయిలు పెండింగ్ ఆస్తులు, ఎన్నికల కోసమే విలీనం డ్రామా సరిపడా టైమ్ ఉన్నా పూర్తి చేయలేదని కార్మికుల ఫైర్ కాంగ్రెస్ మ
Read Moreకేసీఆర్కు యువతే బుద్ధి చెప్తరు : వక్తలు
రాష్ట్ర వ్యాప్తంగా 35లక్షల మంది నిరుద్యోగులున్నరు జాగో తెలంగాణ బస్సు యాత్ర ముగింపులో వక్తలు ఖైరతాబాద్, వెలుగు : కేసీఆర్ ఫ్యామిలీ చేసిన
Read Moreకేసీఆర్ వారంటీ పీరియడ్ పూర్తయ్యింది : జైరాం రమేశ్
కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో కేసీఆర్ వారంటీ పీరియడ్ పూర్తయిందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ అన్నారు. తెలంగాణ వచ్చా
Read More












