తెలంగాణం

ఎవరెస్ట్ పర్వతారోహణకు వెళ్లిన రాజశేఖర్ రెడ్డి మృతి

ఎవరెస్టు పర్వతారోహణ కోసం వెళ్లిన నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకలకి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అద్దెల రాజశేఖర్ రెడ్డి (32) చనిపోయాడు. తీవ్రంగా మం

Read More

నూతన సచివాలయ భవనంపై జాతీయ చిహ్నాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సచివాలయ నూతన భవనం పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ గడువు ఇవ్

Read More

భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ వాణినగర్ లో కత్తిపోట్లు కలకలం రేపాయి. శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. సుజాత అనే మహిళ స్పాట్ లోనే చనిపోయింది

Read More

కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర

కాసేపట్లో కైకాల సత్యనారాయణ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఫిలింగనర్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వరకు కైకాల అంతిమయాత్ర కొనసాగనుంది. మహాప్రస్థానంలో అధి

Read More

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఐక్య పోరాటాలతో ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాల మెడలను వంచుదామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల  శ్రీనివా

Read More

ఖేడ్​లో పనులు కాని ప్రాంగణాల తీరుపై సంగారెడ్డి కలెక్టర్​ ఆగ్రహం 

గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం  సంగారెడ్డి టౌన్, వెలుగు : క్రీడా ప్రాంగణాల పనులు పెండింగ్​లో పెడితే ఎలా..? ఎట్టి పరిస్థితుల్లో పనులన్నీ &

Read More

స్కూల్లో టీచర్లు కావాలని స్టూడెంట్ల నిరసన

వెలుగు, షాద్ నగర్ : సరిపడా టీచర్లు లేక మంచిగా చదువుకోలేకపోతున్నామని రంగారెడ్డి జిల్లా ఫరూఖ్​నగర్ ​మండలం ఏలికట్ట, చౌదర్​గూడ మండలం పెద్దఎల్కిచర్ల ప్రభుత

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెబ్బేరు, జడ్చర్ల టౌన్‌, వెలుగు : ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పట్టించుకోవడం లేదని ఏబీవీపీ నేతలు మండిపడ్డారు. శుక్రవారం స్టూడెంట్లతో కలిసి పెబ్బేర

Read More

మద్యం మత్తులో బీఆర్ఎస్ కౌన్సిలర్ వీరంగం

జగిత్యాల జిల్లా : జగిత్యాల పట్టణంలో 32వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ గంగమల్లు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. అధికార పార్టీ కౌన్సిలర్ నే ఆపుతారా..? అంట

Read More

మాజీ మంత్రి వర్సెస్‌ పార్టీ సీనియర్లు

పీసీసీ డెలిగేట్‌కు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వడంపై ఆగ్రహం చిన్నారెడ్డి బీసీ వ్యతిరేకిగా మారారంటూ ఆరోపణ జనవరి ఫస్ట్ వీక్‌లో భారీ సభ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు :  తెలంగాణ రైతులకు కల్లాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.150 కోట్లను తిరిగి

Read More

మెదక్ పట్టణంలో కారు బీభత్సం : ఇద్దరు పారిశుధ్య కార్మికులు మృతి

మెదక్ : మెదక్ పట్టణంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన  నడుచుకుంటూ వెళ్తున్న మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులపైకి అతివేగంగా కారు దూసుకె

Read More

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

కాలుష్య కంపెనీలను మూసివేయాలి పోచంపల్లిలో బీజేపీ, ధోతిగూడెంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&

Read More