
తెలంగాణం
బీఆర్ఎస్ మీటింగ్లో జై కాంగ్రెస్ నినాదాలు
జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్ మీటింగ్ లో జై కాంగ్రెస్ నినాదాలు వినిపించాయి. రేగొండ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి.. జై బీఆర్ఎస్కు బదులుగా జై కాంగ్రెస్
Read Moreగోషామహల్లో కుంగిన పెద్ద నాలా
గోషామహల్లోని చాక్నవాడిలో పెద్ద నాలా కుంగిపోయింది. రోడ్డు కింద ఉన్న నాలా కుంగిపోవడంతో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు అందులో పడిపోయాయి. ప్రతి శుక్రవార
Read Moreకైకాలకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు: ఆర్ నారాయణమూర్తి
కైకాల సత్యనారాయణ మరణం పట్ల ఆర్ నారాయణమూర్తి సంతాపం తెలిపారు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప నటుడు కైకాల అని.. ఆయన లేని లోటుని ఎవరు తీర్చలేరని చెప్పారు. నిర
Read Moreబండి సంజయ్కు మల్లారెడ్డి సవాల్
రాష్ట్రాభివృద్ధిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి
Read Moreపైసలగిడితే 9490616555 నెంబరుకు కంప్లైంట్ చేయండి : సీవీ ఆనంద్
ఇళ్లు కట్టుకునేవారు ఎవరికీ పైసలివ్వాల్సిన అవసరం లేదని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. అన్ని అనుమతులతో ఇండ్లు నిర్మించుకునే వారు ఎవరికీ భయపడాల్సిన అ
Read Moreబీఆర్ఎస్ ధర్నా .. జనం లేక వెలవెల
కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు విడుదల చేయకుండా వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ములుగు జిల్లా కలెక్టరేట్ దగ్గర బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్న
Read More20లక్షల చలాన్లు.. 96 కోట్ల ఫైన్..
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఈ ఏడాది ఆన్లైన్లో 20,96.961 చలాన్స్ వేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. చలాన్ల విలువ రూ.96క
Read Moreమా టీచర్లు మాగ్గావాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన
రెండు గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల ముందు విద్యార్థుల ఆందోళనలు.. డిప్యూటేషన్ పై వెళ్లిన ఉపాధ్యాయులు తిరిగి రావాలని డిమాండ్ ప్ల
Read Moreదేశం కోసం, ధర్మం కోసం పనిచేసిన మహానుభావుడు పీవీ : బూర నర్సయ్య
దేశంలో పార్టీల కంటే, రాజకీయాల కంటే దేశం కోసం సేవ చేసిన గొప్ప వ్యక్తి పీవీ అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రశంసించారు. మాజీ ప్రధానికి బీజేపీ తరుపున ఘన
Read Moreఏ స్థాయికి ఏదిగినా ఒదిగి ఉండడం పీవీకే సొంతం : మంత్రి తలసాని
భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రావు 18 వ వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో ఆయన సమాధికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ
Read MoreV6 ఎఫెక్ట్ : తిర్యాణి బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు
కొమురంభీం జిల్లా తిర్యాణి ట్రైబల్ వెల్ఫేర్ బాలికల హాస్టల్ ప్రిన్సిపాల్ శారదపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వంట మనుషులు డుమ్మా కొట్టడంతో విద్యార్థ
Read Moreకొవిడ్ 19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి హరీశ్ రావు
కొవిడ్ 19 గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్ రావు చెప్పారు. కానీ అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్త
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
లింగంపేట, వెలుగు: రెడ్క్రాస్ సొసైటీ లింగంపేట శాఖ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేదలకు హైజినిక్ కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ
Read More