తెలంగాణం

ఉమెన్ ​అగ్రికల్చర్​ కాలేజీ కోసం స్థల పరిశీలన

కరీంనగర్ రూరల్, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌ పాలనలో బడుగు, బలహీన, మైనార్టీల పిల్లలకు ఉన్నతవిద్య అందుతోందని పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశా

Read More

సిటీలో వెంకటస్వామికి ఘన నివాళి

ఖైరతాబాద్, వెలుగు: బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడు వెంకటస్వామి (కాకా) అని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆయన కృషి వ

Read More

మెట్రో స్టేషన్ల వద్ద షటిల్​ సర్వీసులు కనిపిస్తలే!

నామ్ కే వాస్తేగా నడుస్తున్న వెహికల్స్ హైదరాబాద్, వెలుగు: మెట్రో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ తిప్పలు తప్పడం లేదు. ట్రైన్ దిగగానే గమ్యస

Read More

ప్రతీ 100 మంది పీజీ స్టూడెంట్లలో..72 మంది అమ్మాయిలే

ఈసారి పీజీలో చేరినోళ్లు 22,078.. వీరిలో 15,894 మంది గర్ల్స్   బాయ్స్ అడ్మిషన్లు 6,184 మాత్రమే   లేడీస్ హాస్టల్స్ కిటకిట..&n

Read More

తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ట్రిపుల్​ఆర్ ​సర్వే

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్​సర్వే యాదాద్రి జిల్లా రాయగిరిలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సర్వే కోసం పొలాల్లోకి పోలీసుల సాయంతో రెవెన్యూ స్ట

Read More

జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు పూర్తి

యాదాద్రి, వెలుగు : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, గ్రంథాలయోద్యమ నేత జైని మల్లయ్య గుప్తా అంత్యక్రియలు గురువారం ముగిశాయి. అనారోగ్యంతో ట్రీట్​మెంట్​ తీసుకుం

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో స్టూడెంట్లపై ఆంక్షలు

నిర్మల్/ భైంసా, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అడుగడుగునా నిర్బంధం కొనసాగుతోందన్న ఆరోపణలున్నాయి. క్యాంపస్ లో ఫుడ్ పాయిజన్ జరిగినప్పటి నుం

Read More

నాగర్​కర్నూల్ జడ్పీ చైర్​పర్సన్​గా శాంతకుమారి

నాగర్​కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​జడ్పీ చైర్మన్​ఎన్నికలో హైడ్రామా చోటుచేసుకుంది. ఎంపీ రాములు కొడుకు, కల్వకుర్తి జడ్పీటీసీ భరత్​ప్రసాద్ ఈసారి జడ్పీ

Read More

సింగరేణిలోని 54 డిపార్ట్​మెంట్లలో కాంట్రాక్టు కార్మికులు

వందేండ్ల సింగరేణి సంస్థను యాజమాన్యం క్రమంగా కాంట్రాక్టు బాట పట్టిస్తోంది. స్వరాష్ట్రంలో పర్మినెంట్‌‌ కార్మికుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తే వా

Read More

ఏపీ నేతలకు ఇక్కడేం పని: గంగుల

బాబు, పవన్​, షర్మిల, పాల్ బీజేపీ వదిలిన బాణాలు కరీంనగర్ టౌన్, వెలుగు: పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో డిఫరెంట్ వేషాలతో ప్రవేశిస్తున్న ఏపీ లీడర్లు

Read More

27న గ్రూప్ 2 నోటిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్​ 2 నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్ పీఎస్సీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 27న నోటిఫికేషన్  ఇవ్వాలని భావిస్తున్నారు.

Read More

కేంద్రం తీరుపై ఇయ్యాల ధర్నాలు చేయండి : బీఆర్‌‌ఎస్‌‌ శ్రేణులకు కేటీఆర్‌‌ పిలుపు

హైదరాబాద్‌‌, వెలుగు: రైతులు పంట కల్లాలు నిర్మించుకునేందుకు ఖర్చు చేసిన డబ్బులు వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తున్నదని మంత్రి కేటీఆ

Read More

రాజకీయ భీష్ముడు కాకా : గవర్నర్ తమిళిసై

అంబేద్కర్ పేరుతో ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ ఏర్పాటు గొప్ప నిర్ణయం: గవర్నర్​ అంబేద్కర్ ఎడ్యుకేషనల్​ ఇన్​స్టిట్యూషన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు,

Read More