
తెలంగాణం
లిక్కర్ దందాలో కవిత వేల కోట్లు పెట్టుబడులు: బండి సంజయ్
లిక్కర్ దందాలో ఎమ్మెల్సీ కవిత వేల కోట్లు పెట్టుబడి పెట్టిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని నందన్ తం
Read Moreనిధుల కేటాయింపులో కేంద్రం వివక్ష:ఆరేపల్లి మోహన్
రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం పక్షపాత దోరణి అవలంభిస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ ఆరోపించారు. 8 ఏండ్లలో రూ.12 లక్షల కోట్లు కార్పొర
Read Moreనల్గొండ జిల్లాలో జోరుగా సాగుతున్న నకిలీ విత్తనాల అమ్మకాలు
నల్గొండ జిల్లాలో నకిలీ విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిండా మునిగామంటూ ఆందోళన చేసినా వ్యవసాయ శాఖ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు రైతులను పట్ట
Read Moreఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివను కఠినంగా శిక్షించాలె : కాంగ్రెస్ నేతలు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ శివను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో మాజీమంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ
Read Moreఫాంహౌస్ కేసు..సిట్ అధికారిపై ఏసీబీ కోర్టు సీరియస్
ఫాంహౌస్ కేసులో సిట్ అధికారి గంగాధర్పై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని.. సిట్ మె
Read Moreమంత్రి కేటీఆర్ పర్యటనలో ఫ్లెక్సీల కలకలం
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. శుక్రవారం కూకట్ పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చిన కేటీఆర్ కు
Read Moreకూకట్పల్లిలో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్నోవేషన్ కి ప్రియారిటీ ఇస్తుందన్నారు. యాక్ టెక్ సంస్థ ఏర్ప
Read Moreఎమ్మెల్సీ కవిత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తుంది : పొన్నం ప్రభాకర్
లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. అవినీతికి ఆరోపణలకు నైతికబాధ్యత వ
Read Moreధరణి పోర్టల్పై దుష్ప్రచారం చేయడం తగదు : కౌశిక్ రెడ్డి
ధరణి పోర్టల్పై దుష్ప్రచారం చేయడం సమంజసం కాదని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్రస్టేషన్కు గురై కేసీఆర్ను విమర్శిస్తున్నారన
Read Moreగ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య : కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. గ్రూప్-4 ద్వారా వార్డు అధికారుల నియామకం ఓ వినూత్న చర్య అని పేర్కొన్
Read Moreకేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడి దాడి : గుత్తా సుఖేందర్ రెడ్డి
బీజేపీ దత్తపుత్రిక షర్మిల పాదయాత్రల పేరుతో సీఎం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఏడాది కాలంగా రా
Read Moreసీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లులకు వడ్లు కేటాయించని కలెక్టర్
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్&zw
Read More