
తెలంగాణం
సీబీఐ ఎఫ్ఐఆర్లో నా పేరు లేదు : కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నోటీసులు అందుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రేపు (డిసెంబరు 6న) విచారణకు రాలేనని స్పష్టం చేశారు. ఈ మేరకు సీబీఐ అధ
Read Moreవెహికిల్ సీజింగ్ పేరుతో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ ఆగడాలు
రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో ఆటోమొబైల్ ఫైనాన్షియర్స్ రెచ్చిపోయారు. మోటర్ సైకిల్ కిస్తీలు కట్టలేదని వాహనదారుడిపై దాడి చేశారు. వారి నుంచి తప్పించుకున్
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు
బచ్చన్నపేట, వెలుగు: కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని, కేసీఆర్, కవితలను టచ్ చేస్తే తెలంగాణ భగ్గుమంటదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరె
Read Moreప్రభుత్వ బడుల నిర్వహణను గాలికొదిలేసిన సర్కారు
నేటికీ చేతికందని నిధులు జిల్లా ఖజానాలోనే నిక్షిప్తం! గైడ్ లైన్స్ రాలేదని విడుదలకు విముఖత కొత్త మండలాలకూ రూపాయి అందలే టీచర్లకు భారంగా మారిన
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
నకిరేకల్, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ లీడర్లు అధికార దాహంతో టీఆర్ఎస్నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతూ ప్రజలకు దూరమవుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చి
Read Moreయాసంగిలో పత్తి సాగుకు కసరత్తు
కామారెడ్డి, వెలుగు: యాసంగిలో పత్తి సాగుకు కసరత్తు జరుగుతోంది. ప్రయోగాత్మకంగా ఈసారి రాష్ట్రంలోని విత్తన క్షేత్రాల్లో 200 ఎకరాల్లో పత్తి వేయాలని అగ్రికల
Read Moreవడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు
వడ్ల కాంట పెట్టినంక తరుగు తీస్తున్న మిల్లర్లు కొనుగోలు కేంద్రంలో క్వింటాల్కు కిలోకు పైగా.. మిల్లులో లారీకి 4 నుంచి 5 క్వింటాళ్లు కట్ అ
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
నారాయణపేట, వెలుగు: ప్రభుత్వం టీచర్లను చిన్న చూపు చూస్తోందని, పదోన్నతులు, బదిలీల షెడ్యూల్ ప్రకటనలో జాప్యం ఎందుకని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర
Read Moreకొమురవెల్లి మల్లన్న లగ్గానికి ఏర్పాట్లు
సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లన్న లగ్గానికి మరో 13 రోజులు మాత్రమే ఉంది. కానీ ఏర్పాట్లు మాత్రం ఆశించినంతగా జరగడం లేదు. ఈనెల 18న మల్లి
Read Moreఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు
ఖమ్మం టౌన్, వెలుగు: గతంలో నిధులు రావడమే కష్టంగా ఉండేదని, ఇప్పుడు వరదలా వస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి పువ్వాడ అజయ్కుమార
Read Moreఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రూ.220 కోట్లు మంజూరు
మహబూబ్ నగర్ కలెక్టరేట్/జడ్చర్ల టౌన్, వెలుగు:గత పాలనలో వెనకబాటుకు గురైన ఉమ్మడి పాలమూరు స్వరాష్ట్రంలో తేట పడుతోందని సీఎం కేసీఆర్&zw
Read Moreమన్యంలో గర్భిణులు, మహిళల్లో వేధిస్తున్న రక్తహీనత
11,069 మంది గర్భిణులను పరీక్షిస్తే 7,023 మందికి రక్తహీనత భవిష్యత్ తరాల ఆరోగ్యంపై ఎఫెక్ట్ అడవి బిడ్డలకు సరైన తిండి దొరకని వైనం&nbs
Read Moreఎద్దు మూత్రం పోసిందని.. ఓనర్కు ఫైన్ వేసిన కోర్టు
జీఎం ఇంటి ఎదుట మూత్రం పోసిన ఎద్దు కేసు పెట్టిన సింగరేణి సిబ్బంది ఎద్దు ఓనర్ను పీఎస్కు పిలిపించిన పోలీసులు మధ్యాహ్నం వరకు కూర్చోబెట్టి
Read More