
తెలంగాణం
బన్సీలాల్పేట మెట్ల బావి సందర్శనను ప్రారంభించిన కేటీఆర్
సికింద్రాబాద్ బన్సీలాల్ పేటలోని మెట్ల బావిని పునరుద్ధరించడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో మెట్ల బావి సందర్శనను కేటీఆర్ ప్రా
Read Moreమంత్రి ఆఫీసు ముందు బీసీ సంఘాల ధర్నా
ఏపీలో స్కాలర్ షిప్ 20వేలు.. ఇక్కడ రూ.5500 మాత్రమే హైదరాబాద్: బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం దగ్గర బీసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్న
Read Moreభూమి కాజేశారని మహిళ ఆత్మహత్య యత్నం
రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ కార్యాలయంలో కలకలం చోటుచేసుకుంది. తమ భూమిని ధరణి నుండి తొలగించారని జయశ్రీ అనే బాధిత మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. అదనపు కలెక
Read Moreధరణితో రైతులు భూములపై హక్కులు కోల్పోయారు: భట్టి విక్రమార్క
ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ తో రైతులు భూములపై హక్కులు కోల్పోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. నిరుపేద దళితులకు మూడెకరాల
Read Moreవెనుకబడిన ప్రాంతాల్లొనూ మెరుగైన వైద్యం అందిస్తున్నం : హరీష్ రావు
రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలలో ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో ఉన్న 3 డయాలసిస్ సెంటర్
Read Moreకేంద్రం పైసలివ్వకున్నా పాలమూరు - రంగారెడ్డి పూర్తిచేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ పైసలతోనే పాలమూరు -- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
Read Moreధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స
Read Moreలంచం తీసుకుంటూ పట్టుబడ్డ తాండూరు సబ్ రిజిస్ట్రార్
వికారాబాద్ జిల్లా: ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ రిజిస్ట్రార్ జమీరుద్దీన్ ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున
Read Moreకరీంనగర్ లో బీజేపీ ప్రజా సంగ్రామయాత్ర ముగింపు పోస్టర్ రిలీజ్
సీఎం కేసీఆర్ నిరంకుశ పాలన అంతమొందించేందుకు నవంబర్ 28న ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర దిగ్విజయంగా కొనసాగు
Read Moreబండి సంజయ్ కు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సవాల్
ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావులపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మున్సిపల్ ఉద్యోగుల నియామకంలో అవినీతిని నిరూపిస్తే రాజకీయ జ
Read Moreమోడీ వల్లే భారత్కు జీ20 నాయకత్వం వచ్చిందనేలా ప్రచారం సరికాదు : నారాయణ
జీ20 సమావేశానికి నాయకత్వం వహించే అవకాశం రొటేషన్లో భాగంగానే భారత్ కు వచ్చిందని సీపీఐ జాతీయ నేత నారాయణ అన్నారు. కానీ ప్రధానిగా మోడీ ఉండడం వల్లే ఈ అవకాశ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం : బెయిల్ పిటిషన్ వేసిన శరత్ చంద్రారెడ్డి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వ్యాపారవేత్త శరత్ చంద్రారెడ్డి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్న బినోయ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసు : బీఎల్ సంతోష్, జగ్గుస్వామిలకు సిట్ నోటీసులపై 13 వరకు స్టే
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బీఎల్ సంతోష్ , కేరళ వైద్యుడు జగ్గు స్వామికి సిట్ ఇచ్చిన 41ఏ
Read More