
తెలంగాణం
శంషాబాద్ లో ఆశా వర్కర్ల ధర్నా
శంషాబాద్ లో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. ఆశా వర్కర్ల సమస్యలపై శంషాబాద్ మండల పరిధిలోని పెద్ద షాపు పీహెచ్ సీ ముందు ధర్నా చేపట్టారు. ఈ సంద
Read Moreపాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టుకు తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరి
Read Moreకేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణా ఎల్లలు దాటుతోంది: ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణా ఎల్లలు దాటుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల కుంభకోణాలు తెలంగాణ నుంచి
Read MoreRRR బాధితులకు అండగా ఉంటా: కోదండరామ్
RRR బాధితులకు అండగా ఉంటానని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. RRR అలైన్ మెంట్ మార్చాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా
Read Moreవికారాబాద్ జిల్లాలో రైతు సమస్యలపై ధర్నాలో పాల్గొన్న రేవంత్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఉన్నవారిని వారంలో తీహార్ జైల్లో వేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలా చేస్తే కేంద్రాన్ని అడ్డుకునే వ
Read Moreపుచ్చ రైతులను మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
నాణ్యతలేని నాసిరకం పుచ్చ విత్తనాలు అమ్ముతున్న వారిపై వ్యవసాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. నల్లగొండ జిల్లాలో రైతుల
Read Moreకవితను ఇంటికొచ్చి విచారిస్తరా ? సోనియా అయితే ఆఫీసుకు వెళ్లాలా ?
కరీంనగర్: ఈడీ, సీబీఐ చుట్టూ తిరుగుతున్న మంత్రి గంగుల ప్రజల సమస్యలను ఏం పట్టించుకుంటారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్
Read Moreవిద్యార్థులంతా కష్టపడి చదవాలి: మంత్రి మల్లారెడ్డి
ప్రేమలు, పార్టీలు, ఫ్రెండ్ షిప్ లు వదిలేసి కష్టపడి చదవాలని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు సూచించారు. లైఫ్ పార్ట్నర్లు వాళ్లే వెతుక్కుంటూ వస్తారన్నార
Read Moreదమ్ముంటే లిక్కర్ స్కాంలో నిజాయితీ నిరూపించుకోవాలి : బండి సంజయ్
నిర్మల్ జిల్లా: హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసును రీ ఓపెన్ చేయాల్సిందే-నని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందాలో కేసీఆర్ కుటు
Read Moreడబ్బులు ఇవ్వండి.. బండ్లగూడలో పెన్షన్దారుల ఇబ్బందులు
రంగారెడ్డి జిల్లాలో పెన్షన్ కోసం లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు, మూడు నెలల నుంచి పెన్షన్ రాక నానా అవస్థలు పడుతున్నామని వారు వాపోతున్నారు. బం
Read Moreగోమాతకు సీమంతం
మూగజీవాలతో మనుషులకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!! చాలామంది వాటిని తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటుంటారు !! నిజామాబాద్ జిల్
Read Moreకొండగట్టు బస్సు ప్రమాద బాధితుల ఆందోళన
జగిత్యాల జిల్లా: సీఎం కేసీఆర్ జగిత్యాల పర్యటన నేపథ్యంలో కొండగట్టు బస్సు ప్రమాద బాధితులు ఆందోళనకు దిగారు. కొడిమ్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్
Read Moreబండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభకు బీజేపీ చీఫ్ నడ్డా
బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కమలం పార్టీ గ్రౌండ్ వర్క్ నెమ్మదిగా పెంచుతోంది. ఈనేపథ్యంలో డిసెంబరు 16న
Read More