
తెలంగాణం
శ్రీరామచంద్ర విజయోత్సవ యాత్ర ప్రారంభం
హైదరాబాద్: శ్రీరామచంద్ర విజయోత్సవ యాత్ర కూకట్ పల్లిలో ఘనంగా ప్రారంభమైంది. 45 రోజుల పాటు జరగనున్న రథ యాత్రను తెలంగాణవ్యాప్తంగా నిర్వహించనున్నారు.ఈ &nbs
Read Moreఅబద్ధాలతో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్: బండి సంజయ్
తెలంగాణ నిధులను పెట్టుబడులుగా పెట్టి లిక్కర్ దందాను కేసీఆర్ కూతురు నిర్వహిస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ అబద్
Read Moreమెస్ చార్జీలు పెంచాలని బీసీ విద్యార్థుల మహా ధర్నా
హైదరాబాద్: బీసీ విద్యార్థుల మెస్ చార్జీలు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ధర్నా చౌక్ దగ్గర బ
Read Moreహత్యకు గురైన బాలుడి కుటుంబానికి రేవంత్ పరామర్శ
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మిట్టీబౌలీలో ఇటీవల కిడ్నాప్, హత్యకు గురైన పన్నెండేళ్ల బాలుడు రజాక్ ఖాన్ కుటుంబాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రె
Read Moreఅవయవదానంపై అవగాహన పెంచాలి : వైద్య నిపుణులు
హైదరాబాద్: రాష్ట్రంలో అవయవదానం చాలా తక్కువగా ఉందని.. ఈ సంఖ్య పెరగాలంటే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందని &nbs
Read Moreముందస్తు ఎన్నికలొస్తే.. పాదయాత్రకు బదులు బస్సు యాత్ర
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 5వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ పా
Read Moreప్రభుత్వ పాఠశాల భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి సబిత
సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కేసీఆర్
Read More317 జీవోను వెంటనే రద్దు చేయాలి
హైదరాబాద్: బేగంపేట్ లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు 317 జీవో బాధిత టీచర్లు ప్రయత్నించారు. నిరసన తెలిపేందుకు వస్తున్న టీచర
Read Moreయువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ బహిరంగ లేఖ
హైదరాబాద్: తెలంగాణ యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ రాశారు. రాష్ట్రంలో కొలువుల కుంభమేళా సాగుతోందని... ఉద్యమ కాలంలో, అధికారంలోకి రావడానికి ము
Read Moreకేసీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్న బీజేవైఎం కార్యకర్తలు
మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్కు నిరసన సెగ తగిలింది. కేసీఆర్ కాన్వాయ్ని అడ్డుకునేందుకు బీజేవైఎం కార్యకర్తలు ప్రయత్నం చేశారు. జడ్చర్ల
Read Moreతెలంగాణ ప్రగతిని కేంద్రం అడ్డుకుంటోంది:సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రగతిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు మంజూరు చేయకుండా అభివృద్దిక
Read Moreనీటి పంపకాలు జరపాలని 150 దరఖాస్తులు రాసినా కేంద్రం పట్టించుకోలే : కేసీఆర్
కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన పటారం.. లోన లొటారం.. చెప్పేది డంబాచారం అనేలా ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర నీటి వాటాపై స్
Read Moreదివ్యాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
హైదరాబాద్: దివ్యాంగుల సమస్యల్ని పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని కేంద్రమంత్రి రాందాస్ అథవాలె హామీ ఇచ్చారు. దివ్యాంగులకు ప్రభుత్వాలు అండగ
Read More