తెలంగాణం
రెండో స్థానం కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ : బండి సంజయ్
కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్, వెలుగు : కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నార
Read Moreఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తాం : జి రవినాయక్
మహబూబ్నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు మహబూబ్నగర్ కలెక్టర్ జి రవినాయక్
Read Moreకాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే..భూములు కబ్జా పెడుతడు : గంగుల కమలాకర్
కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కరీంనగర్, వెలుగు : కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ను 32 కబ్జా కేసులు ఉన్న వ్యక్తికి ఇచ్చారని,
Read Moreఫార్మా కంపెనీపై ఐటీ రెయిడ్స్ .. రూ.7.5 కోట్లు సీజ్!
ఫార్మా కంపెనీపై ఐటీ రెయిడ్స్ .. రూ.7.5 కోట్లు సీజ్! కంపెనీ అకౌంటెంట్ల ఇండ్లు సహా 13 చోట్ల సోదాలు కంప్యూటర్లు, హార్డ్డిస్క్లు స్వాధీనం, అకౌంట్
Read Moreగుండెపోటుతో కాంగ్రెస్ సర్పంచ్ మృతి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లింగాపూర్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్, ఈరెల్లి శంకర్(50) గుండెపోటుతో మృతి చెందారు. వ్యక్తిగత పనులపై పెగడపల్లి కి వెళ్లి
Read Moreపాలమూరులో యువత తీర్పే కీలకం
ఉమ్మడి జిల్లాల్లో యువ ఓటర్లు 54. 07 శాతం వనపర్తి, వెలుగు: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఓటే కీలకం కానుంది. 54 శాతం ఓట్లు
Read Moreసెగ్మెంట్ రివ్యూ : ఎములాడలో హోరాహోరీ .. ఆది శ్రీనివాస్, చల్మెడ మధ్య టఫ్ ఫైట్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాలుగు ప్రధాన పార్టీల అభ్యర
Read Moreసొంత నిధులతో గ్రామాల్లో హైమాస్ట్ లైట్లు వేశా : రఘునందన్రావు
దుబ్బాక, వెలుగు : దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. సొంత నిధులత
Read Moreఓటర్లు ఇబ్బంది పడకుండా చూడాలి : ధ్రువ్
మరికల్, వెలుగు: ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్లు ఇబ్బందులు పడకుండా సౌలతులు కల్పించాలని ఎన్నికల పరిశీలకులు, డీఐజీ ధ్రువ్ పోలీసులకు సూచించారు. బుధ
Read Moreమిడ్జిల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
మిడ్జిల్, వెలుగు: మండల కేంద్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య బుధవారం ఉదయం ఘర్షణ జరిగింది. విరాల్లోకి వెళితే.. మండల కేంద్రంలో కొందరు య
Read Moreసంగారెడ్డి జిల్లాలో గ్యాస్ రీ ఫిల్లింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు
సదాశివపేట, వెలుగు : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని సైకిల్ రిపేర్షాపు, మండల పరిధిలోని ఆరూర్ గ్రామ శివారులో ధరణి వాటర్ ప్లాంట్లో అక్రమంగా గ
Read Moreఅమిత్ షా ప్రోగ్రాం సక్సెస్ చేయాలి : డీకే అరుణ
గద్వాల, వెలుగు: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనను సక్సెస్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కోరారు. బుధవారం బహిరంగ సభ, హెలీప్యాడ్
Read Moreదత్తత తీసుకుని చేయలే.. మళ్లీ చెప్తే నమ్మం..
శామీర్ పేట వెలుగు : ‘‘ఎలక్షన్లప్పుడే మా గ్రామాలు గుర్తుకొస్తాయి. దత్తత తీసుకొని ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం అభివృద్ధి చేయలేదు.
Read More












