వికారాబాద్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు . సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే మళ్లీ బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. దళిత బంధు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ , వృద్ధులకు పింఛన్, వితంతులకు పింఛన్, వికలాంగులకు పింఛన్ మరెన్నో పథకాలు టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మూడు గంటల కరెంటు ఇస్తామని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు రైతులకు కరెంటు ఇస్తుంది అని అన్నారు. ఒక్క కేసీఆర్ ని ఢీకొట్టడానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్లు మనుషులను తెచ్చకుంటున్నారన్నారు. అయినా సింహం సింగిల్ గా వస్తుంది... పందులు గుంపులుగా వస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. డిసెంబర్ ఇంట్లో ఉండే అత్తకు రూ. 5000 పింఛను, కోడలికి మూడు వేలు, వంటగ్యాసు రూ. 400లకు, భూమిలేని రైతులకు ఐదు లక్షల బీమా, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి సన్నబియ్యం ఇస్తామని తెలిపారు
మేము చేసిన అభివృద్దితో మళ్లీ అధికారంలోకి వస్తాం:KTR
- రంగారెడ్డి
- November 16, 2023
లేటెస్ట్
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
- వేములవాడలో కూలిన పురాతన చెట్టు
- కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి
- పదేళ్లు బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : వివేక్ వెంకటస్వామి
- రైలులో తరలిస్తున్న గోమాంసం పట్టివేత
- తెలంగాణలో గాలి వాన బీభత్సం
- కేంద్రంలో కాంగ్రెస్ వచ్చాక..రోహిత్ వేముల చట్టం తెస్తం : కేసీ వేణుగోపాల్
- ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన
- గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..