తెలంగాణం
కవితకు నోటీసులతో బీజేపీకి సంబంధం లేదు : కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఇచ్చిన నోటీసులతో బీజేపీకి ఎలాంటి సంబం ధం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
Read Moreరిజల్ట్స్ వచ్చి నాలుగు నెలలైనా.. టెన్త్ మెమోలు ఇస్తలే
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలై నాలుగు నెలలు దాటినా ఇప్పటికీ స్టూడెంట్లకు మెమోలు అందలేదు. షార్ట్ మె
Read More145 కిలోమీటర్లు..8 గంటలు.. గర్భిణి నరకయాతన
ఫిట్స్రావడంతో దవాఖానకు వెళ్లేందుకు తిప్పలు బ్రిడ్జిలు లేక అంబులెన్స్ రాలేక వేరే దారిలో ఆటోలో పీహెచ్సీకి.. అక్కడ డాక్టర్లేక మళ్ల
Read Moreబీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సెకండ్ క్యాడర్ లెక్క చేయట్లే
పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి వచ్చిపడింది. అటు పెద్దపల్లి, ఇటు రామగుండం ఎమ్మెల్యేలను సెకండ్ క్యాడర్ ఏమాత్రం లెక్కచేయట్
Read Moreన్యాయం చేయందే తీయం.. రెండు రోజులుగా ఇంటి ముందే శవం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్కోసం ప్రభుత్వం తీసుకున్న19 ఎకరాల భూమికి పరిహారం అందక మనస్తాపంతో కుమ్మెర గ్రామానికి చెందిన అనంత అల్లాజీ బ
Read Moreబొగ్గు గనుల్లో మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మె
కోల్బెల్ట్, వెలుగు : బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల 11వ వేతన ఒప్పందానికి వ్యతిరేకంగా కోల్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ తీసుకున్
Read Moreబీఆర్ఎస్కు ఆరేపల్లి మోహన్ రిజైన్...త్వరలో కాంగ్రెస్ గూటికి..!
పార్టీ చీఫ్ కేసీఆర్కు రాజీనామా లేఖ అమరుల ఆశయాలు ఏవీ నెరవేరలేదు బీఆర్ఎస్లో పనిచేసే పరిస్థితులు లేవు &n
Read Moreఎప్పుడూ వాయిదాలేనా.. కౌంటర్ దాఖలు చెయ్యరా: హైకోర్టు
జీవో 84 జారీ కేసులో రాష్ట్ర సర్కార్పై హైకోర్టు ఆగ్రహం హైదరాబాద్, వెలుగు: నోటరీతో కొనుగోలు చేసిన స్థలాల క్రమబద్ధీకరణ జీవో 84ను సవాల
Read Moreఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్... 180 మంది స్టూడెంట్స్కు తీవ్ర అస్వస్థత
అమ్రాబాద్, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయి 180 మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురయ
Read Moreసర్వపిండి, మటన్ కర్రీ.. సీడబ్ల్యూసీలో 126 రకాల ఫుడ్ వెరైటీలు
హైదరాబాద్, వెలుగు : సీడబ్ల్యూసీ మీటింగ్ కోసం కాంగ్రెస్ అగ్రనాయకులంతా హైదరాబాద్ రానున్నారు. అతిథులకు ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా126 రకాల తెల
Read Moreఇయ్యాల (సెప్టెంబర్15న) సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
ఇయ్యాల విచారణకు హాజరుకావాలన్న ఈడీ ఇటీవల అప్రూవర్లుగా మారిన సౌత్ గ్రూప్ మెంబర్లు బుచ్చిబాబు, ఎంపీ మాగుంట, పిళ్లై స్టేట్&
Read Moreనేడు( సెప్టెంబర్ 15న) టెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) శుక్రవారం జరగనున్నది. ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలు &
Read Moreసీఎం నియోజకవర్గం గజ్వేల్పై నేతలు, ఆఫీసర్లు ఫోకస్
పెండింగ్ పనులన్నీ స్పీడప్.. ప్రారంభోత్సవాలకు ప్లాన్ నిర్వాసితుల సమస్యలపైనా ఆరా అభివృద్ధి పనుల కోసం రూ.75 కోట్లు రిలీజ్ సిద్దిపేట,
Read More













