తెలంగాణం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయం : మంత్రి హరీష్ రావు
ఆగస్టు నెలలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 76.3 శాతం డెలివరీలు జరగటం గొప్ప విషయమని, చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రా
Read Moreబీజేపీ, కాంగ్రెస్ లో కేసీఆర్ కోవర్టులున్నారు: కేఏపాల్
కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేసీఆర్.. కేటీఆర్ గజదొంగలు అంటూ.. మూడు నెలల్లో బీఆర్ఎస్ ప
Read Moreదేశంలోనే ఉత్తమ కో ఆపరేటివ్ బ్యాంక్గా కరీంనగర్
కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్(డీసీసీబీ) 2021 -22 ఆర్థిక సంవత్సరానికి దేశంలో ఉత్తమ కో-ఆపరేటివ్ బ్యాంకుగా ఎంపికైంది. గత ఏడేళ్లుగా జాతీయ ఉత
Read Moreనీ రాక కోసం.. చిన్న సార్ కోసం ఆశావహుల వెయిటింగ్
నీ రాక కోసం.. చిన్న సార్ కోసం ఆశావహుల వెయిటింగ్ తొలుత దుబాయ్ వెళ్లాలనుకున్న నేతలు ఫ్లయిట్ టికెట్లు బుక్ చేసుకొన్న ముగ్గురు వాళ్ల ఫోన్లకు రె
Read Moreవరంగల్లో త్వరలో సైబర్ క్రైం పోలీస్ స్టేషన్
పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వర సేవలు అందించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్లో త్వరలో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్ట
Read Moreశ్రీ కృష్ణుడితో అనుబంధాన్ని కలిగి ఉండే నాలుగు రాశులు ఇవే...
శ్రీకృష్ణుని జన్మదినాన్ని దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో ఉత్సాహంతో జన్మాష్టమిగా జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడికి 12 రాశుల్లో నాలుగ
Read Moreబండి సంజయ్కు హైకోర్టు షాక్.. రూ.50 వేల జరిమానా విధింపు
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు తెలంగాణ హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. కరీంనగర్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి గంగు
Read Moreపిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి.. కంటతడి పెట్టిస్తోన్న భర్తల రోదన
గత రెండ్రోజులుగా తెలంగాణ సహ దేశవ్యాప్తంగా పలు చోట్ల కుండపోత వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ అకాల వర్షాలు రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపా
Read Moreప్రజాస్వామ్యాన్ని బీజేపీ ప్రమాదపు అంచున నెట్టేసింది : రేవంత్ రెడ్డి
దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీ హామీలను ప్రకటించాలని సోనియా గాంధీకి వి
Read Moreకేసీఆర్ ప్రభుత్వంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయి : కిషన్ రెడ్డి
అత్యధికంగా అప్పులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిందన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ప్రభుత్వ భూములను అమ్మితేనే ఉద్
Read Moreఐరన్ పరిశ్రమలో పేలుడు..ముగ్గురికి తీవ్రగాయాలు
రంగారెడ్డి: షాద్నగర్ పరిధిలోని కొందుర్గులోని ఐరన్ పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వ
Read Moreజగదీష్ రెడ్డికి వట్టే జానయ్య భయం పట్టుకుంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
నల్లగొండ జిల్లా : సూర్యాపేటలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య తల్లిని పరామర్శించడానికి వెళ్తున్న తమకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న
Read Moreకృష్ణాష్టమి సంబరాలు ఇలా చేసుకోండి...
కృష్ణాష్టమి పర్వదినం రోజున కృష్ణుడి సంబరాలు అంతా ఇంతా కాదు. కృష్ణాష్టమి రోజున కృష్ణయ్య ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇక కృష్ణుడి భ
Read More












