తెలంగాణం

లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా గద్దర్ కు నివాళి

    గద్దర్‌కు నాయకులు, సినీ ప్రముఖులు, అధికారుల నివాళులు     కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం లీడర్ల నుంచి ఆఫీసర్ల దాకా న

Read More

స్కీములు స్పీడప్​.. ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ రివ్యూ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ స్కీములను స్పీడప్ చేయాలని సీఎస్​ శాంతికుమారి ఆదేశించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో

Read More

ముందుకువడని డిగ్రీ లెక్చరర్ల భర్తీ.. నోటిఫికేషన్ ఇచ్చి వదిలేసిన టీఎస్​పీఎస్సీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్ ముందుకు జరగడం లేదు. 8 నెలల క్రితం పోస్టుల భర్తీకి నోటిఫ

Read More

గృహలక్ష్మి అప్లికేషన్లు.. ఆగస్టు10 వరకు లాస్ట్ డేట్!

హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం (గృహలక్ష్మి స్కీమ్​) కోసం  అప్లికేషన్లు మొదలయ్యాయి. పబ్లిక్ ను

Read More

రికార్డు స్థాయి ధరకు అమ్ముడైన మోకిలా ప్లాట్లు.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.121 కోట్లకు పైగా ఆదాయం

హైద‌రాబాద్ : కోకాపేట నియో పోలిస్ భూములు అమ్ముడుపోయిన మాదిరిగానే.. మోకిలా ప్లాట్లు కూడా వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఐటీ కారిడార్‌కు స

Read More

AI దేవుళ్లు ఇలా ఉంటారు.. కొత్త అవతారాలు

ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) మాట ఎక్కువుగా కనపడుతుంది.   రోబోలు పనిచేయడం... రోబోలు వార్తలు చదవడం ఇలా విన్నాం.  ఇక రోబ

Read More

నా వయస్సు 76.. నా తూటా వయస్సు 25 ఏండ్లు : గద్దర్ చివరి లేఖ

ప్రజాగాయకుడు గద్దర్‌ మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్​ ఒకటి బయటపడింది. 2023, జులై 31న అపోలో మేనేజింగ్​ డైరెక్టర్(ఎండీ)కు గద్దర్​

Read More

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం..ఒకరు మృతి

ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో విషాదం ఏర్పడింది. గద్దర్ ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమా

Read More

నిజామాబాద్లో రూ. 50 కోట్లతో ఐటీ టవర్.. శిక్షణతో పాటు ఉద్యోగాలు: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ లో 750 సీట్స్ తో ఐటీ టవర్ ఏర్పాటు కాబోతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఇందులో భాగంగా వంద సీట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగులకు శిక్షణతో పాట

Read More

మోకిలా భూములకు కొనసాగుతున్న వేలం పాట

హైదరాబాద్ : కోకాపేట భూముల వేలం జోష్‌లో మరికొన్ని భూములను తెలంగాణ ప్రభుత్వం వేలం వేస్తోంది. ఆగస్టు 7వ తేదీన మోకిలా భూములకు వేలం పాట కొనసాగుతోంది.

Read More

పీవీ సేవలు మర్చిపోయిన కాంగ్రెస్ పార్టీ: ఎమ్మెల్సీ కవిత

పీవీ నరసింహారావు సేవలు కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని ఎమ్మెల్సీ విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు చేసిన సేవలను మరచి పోవడమే కాకుండా

Read More

వర్షాలకు బ్రేక్.. మరో వారం వరకు కూల్ వెదర్

తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు ఉండబోవని వాతావారణ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు నెమ్మదించినా ఆగస్టు 15 వరకు  రాష్ట్రంలో భారీ వర్షాలు ప

Read More

భూపాలపల్లిలో ఇసుక లారీ బీభత్సం.. 15 బైక్స్ నుజ్జునుజ్జు.. ఒకరికి సీరియస్

మద్యం మత్తులో ఇసుక లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఇష్టానురీతిలో డ్రైవింగ్ చేస్తూ బైక్ లపై నుంచి పోనిచ్చాడు. దీంతో 15 బైకులు నుజ్జు నుజ్జు అయ్యాయి.

Read More