తెలంగాణం
సమస్యలను పరిష్కరించండి.. మంత్రి ఎర్రబెల్లిని కోరిన జీపీ కార్మికుల జేఏసీ
హైదరాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జేఏసీ నేతలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కోరారు. సోమవారం
Read Moreజూరాల 5 గేట్లు ఓపెన్
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఇన్ఫ్లో 74 వేల క్యూసెక్కులుగా ఉండడంతో అధికారులు సోమవారం ప్
Read Moreస్టాఫ్ నర్స్ ఎగ్జామ్ కీ విడుదల
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 2న నిర్వహించిన స్టాఫ్ నర్స్ ఎగ్జామ్ ప్రిలిమినరీ &lsqu
Read Moreమున్నేరు బఫర్ జోన్పై కలెక్టర్ వర్సెస్ మినిస్టర్
ఖమ్మం, వెలుగు: ఖమ్మం జిల్లా కేంద్రాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు నది బఫర్జోన్ విషయంలో కలెక్టర్ గౌతమ్చేసిన వ్యాఖ్యలు మంత్రి పువ్వాడ అజయ్
Read Moreఉద్యోగ భద్రతపై గైడ్లైన్స్ విడుదల చేయాలి: ఆర్టీసీ జేఏసీ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీలు, డీఏ లతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి, కన్వీనర్ హనుమంతు ముదిరాజ్ కోరార
Read Moreమోరంచపల్లి గజ గజ!.. ఊర్లో ఉండడానికి భయపడుతున్న గ్రామస్తులు
1986లో ఎన్టీఆర్ ఇండ్లు కట్టిస్తామన్నా పోలే 2000లో వరదలొచ్చినప్పుడూ భయపడలే.. తాజా ఘటనతో ఊరు ఖాళీ చేయడానికి సిద్ధం
Read Moreధరణిలో 6 లక్షల అప్లికేషన్లు రిజెక్ట్
హైదరాబాద్, వెలుగు: ధరణిలో అసైన్డ్ భూములుగా ఉండి.. వాటిని పట్టాగా మార్చాలని అప్లికేషన్ వస్తే వాటిని చూడకుండానే రిజెక్ట్ చేయాలని
Read Moreమోకిలాలో 48 ప్లాట్ల వేలం.. గజం రేటు రూ. లక్షా 5వేలు
గజం రేటు రూ.1లక్షా 5వేలు హైదరాబాద్, వెలుగు:రంగారెడ్డి జిల్లా మోకిలా లేఅవుట్లో 50 ప్లాట్లను హెచ్ఎండీఏ వేలం వేయగా 48 ప్లాట్లు అమ్ముడ య్యాయి. అత
Read Moreఫండ్ ఇస్తం.. ఖర్చు పెట్టుకుంటం.. టికెట్ ఇవ్వండి
హైదరాబాద్, వెలుగు : ఎన్నికలకు టైం దగ్గర పడుతుండడంతో ఆశావాహులు టికెట్ ప్రయత్నాలను వేగవంతం చేశారు. సిట్టింగ్ లపై వ్యతిరేకత, కొన్ని సీట్లలో అభ్యర్థ
Read More65 ఎంపీ సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో మనదే సర్కార్ : కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: మహారాష్ట్రలో 48, తెలంగాణలో 17 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీలో మన సర్కారే వస్తుందని బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ అన్నార
Read Moreపెరగనున్న గ్రామ పంచాయతీలు
ఆఫీసర్లకు 150 జీపీల ఏర్పాటుపై వినతులు జనాభా, విస్తీర్ణంపై పరిశీలిస్తున్న అధికారులు అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రశ్నలు క్యాబినెట్ మీటింగ్లో
Read Moreసైకత శిల్పంతో గద్దర్కు నివాళి..
పెద్దపల్లి జిల్లాకు చెందిన శంకర్.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ సైకత శిల్పాన్ని రూపొందించి నివాళి అర్పించారు. కరీంనగర్లోని మంకమ్మతోటలో గద్దర్ సైకత శిల్పాన్
Read Moreగద్దర్ పాడె మోసిన వివేక్ వెంకటస్వామి.
అల్వాల్, వెలుగు: ప్రజాగాయకుడు గద్దర్కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి నివాళులర్పించారు. సోమవారం సాయంత్రం అల్వాల్లోని గద్దర్
Read More












