తెలంగాణం

రూ.8కోట్లు వరద పాలు..!

ఖమ్మం నగరంలోని ప్రకాశ్​నగర్ మున్నేరు సమీపంలో రెండేళ్ల క్రితం రూ.8 కోట్లతో వైకుంఠ ధామం, ఫొటో గ్యాలరీలను నిర్మించారు. వీటిని జిల్లా మంత్రి పువ్వాడ అజయ్

Read More

ట్రాఫిక్​రూల్స్ ను ఉల్లంఘిస్తే కేసుల నమోదు: ఎస్పీ వినీత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ట్రాఫిక్​నియమాలను ఉల్లంఘించేవారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ వినీత్ పోలీస్​ఆఫీసర్లను ఆదేశించారు. కొత్తగూడెంలోని ఎస్పీ ఆఫ

Read More

ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ ఐదు సందేహాలివే..

ఆర్టీసీ బిల్లుపై ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్ తమిళి సై.  బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని క్లారిఫై చేయాలని గవర్న

Read More

నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్ విఫలం : పి.సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : తెలంగాణ ఉద్యమ నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాలను అందించడంలో బీఆర్ఎస్​ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించార

Read More

వాటర్ ట్యాంక్ ఎక్కి రైతు ఆత్మహత్యాయత్నం

కోనరావుపేట, వెలుగు: పక్క రైతు ఒర్రెను పూడ్చడంతో వర్షానికి తన పంటకు నష్టం జరిగిందని ఆరోపిస్తూ ఓ రైతు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించా

Read More

జమ్మికుంటలో బిర్యానీ పంచాయితీ.. తనిఖీలు చేసినఫుడ్ ఇన్‌‌స్పెక్టర్​

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట టౌన్‌‌లో రెడ్ బకెట్ ఫ్రాంచైజ్ లో చికెన్ బిర్యానీ కొనుగోలుపై వివాదం నెలకొంది. శుక్రవారం ఐలవేణి కుమార్ అనే వ్యక్త

Read More

ఆపదలో ఉన్న దోస్తుకు ఆర్థిక సహాయం

నవాబుపేట,వెలుగు: రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి మంచానికే పరిమితమై ఉన్న మిత్రుడిని  చిన్ననాటి దోస్తులు ఆదుకున్నారు. మండలంలోని కారూరు గ్రామానికి చెంద

Read More

తల్లి పాలు అమృతంతో సమానం: దోరేపల్లి లక్ష్మి

జడ్చర్ల, వెలుగు :  శిశువుకు తల్లిపాలు  అమృతంతో సమానమని మున్సిపల్​ చైర్ పర్సన్​ దోరేపల్లి లక్ష్మి ​అన్నారు. నక్కలబండ తండా అంగన్ వాడీ సెంటర్​ల

Read More

కామారెడ్డి  జిల్లా కేంద్రంలో లక్ష గాజులతో  అమ్మవారికి అలంకరణ

కామారెడ్డి టౌన్, వెలుగు : అధిక శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని కామారెడ్డి  జిల్లా కేంద్రంలో వాసవీ కన్యక పరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం లక్ష గాజుల

Read More

రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాబోతుంది: సంపత్ కుమార్

శాంతినగర్ , వెలుగు: వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో  ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ అన్నారు. శుక్రవారం జోగులాంబ గద్వాల జి

Read More

‌‌‌‌‌‌‌మిషన్​ ఇంద్రధనుష్’​ను సక్సెస్​ చేయాలి: కలెక్టర్ డాక్టర్​​ శరత్​

కంది, వెలుగు :  జిల్లాలో మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో  సక్సెస్​ చేయాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. శుక్రవారం కల

Read More

చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే వరకు పోరాడుతాం: రామగళ్ల పరమేశ్వర్​

చేర్యాల, వెలుగు : అన్ని అర్హతలున్న చేర్యాలను రెవెన్యూ డివిజన్​ కేంద్రంగా ప్రకటించే వరకు పోరాటాలు ఆగవని జేఏసీ చైర్మన్​డాక్టర్​ రామగళ్ల పరమేశ్వర్​ స్పష్

Read More

రోడ్డు వేయాలంటూ ధర్నా

మెదక్ (శివ్వంపేట), వెలుగు :  రోడ్డు వేయాలంటూ మెదక్ ​జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద శుక్రవారం వివిధ గ్రామాల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భ

Read More