తెలంగాణం
స్కూటీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు వలస కూలీలు మృతి
కౌడిపల్లి, వెలుగు: మెదక్జిల్లాలో ఎదురుగా వచ్చిన స్కూటీని ఓ కారు ఢీకొట్టడంతో ఇద్దరు వలస కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసలు తెలిపిన వివరాల ప్రకా
Read Moreచిన్నారి లంగ్స్ నుంచి ఇనుప మేకు తొలగింపు
మహబూబ్ నగర్ టౌన్ , వెలుగు: చిన్నారి లంగ్స్ నుంచి ఇనుప మేకును శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్ డాక్టర్లు తొలగ
Read Moreమైనర్ను వేధించిన నలుగురిపై పోక్సో కేసు
మధిర, వెలుగు: ఖమ్మం జిల్లాలో పదహారేండ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నలుగురు బాలురపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రక
Read Moreఇందూర్లో గంజాయి ఘాటు.. టెక్నిక్లు మారుస్తూ సరఫరా
ఉల్లిలోడు, ఖాళీ డాంబర్డబ్బాలు, స్టెప్నీ టైర్లలో సరుకు రవాణా విక్రేతల్లో మహిళా నేరస్తులు యూత్, కాలేజీ స్టూడెంట్స్టార్గెట్గా అమ్మకాలు గంజాయి
Read Moreకాకతీయ కెనాల్లో ఇద్దరు గల్లంతు
మోర్తాడ్, వెలుగు: నిజామాబాద్జిల్లా శ్రీరామ్సాగర్ప్రాజెక్టు(ఎస్ఆర్ఎస్పీ) కాకతీయ కెనాల్లో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మెండోరా ఎస
Read Moreజూరాల 3 గేట్లు ఓపెన్
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. 53 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, శుక్రవారం 3 గేట్లు ఎత్తి
Read Moreమనోహర్రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్ఎస్ వీడుతున్నం
సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిరంకుశ వైఖరి వల్లే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్టు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిర
Read Moreకేసీఆర్ భూదాహానికి పేదలు బలి
మానవపాడు, శాంతినగర్, వెలుగు : కేసీఆర్ భూ దాహానికి పేదలు బలైపోతున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు
Read Moreవరి నాట్లు లేట్..కూలీల కొరతతో మరింత ఆలస్యం
వానాకాలం సీజన్ లో పావు వంతు పడని నాట్లు కూలీల కొరతతో మరింత ఆలస్యం వెదజల్లే ప
Read Moreజహీరాబాద్ రైల్వే స్టేషన్కు మహర్దశ
ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ‘అమృత్ భారత్’ కు జహీరాబాద్, వికారాబాద్, తాండూర
Read Moreపట్టు పరిశ్రమ అభివృద్ధికి రాజకీయ గ్రహణం
సెరీకల్చర్ భూమిలో స్ట్రీట్ వెండింగ్ జోన్ ఏర్పాటుకు నిర్ణయం గోడౌన్, ట్రెయినింగ్ సెంటర్ నిర్మాణాలను అడ్డుకున్న ఎమ్మెల
Read Moreబుద్వేల్ భూములపై సర్కార్ ఫోకస్
రేపు ప్రీ బిడ్ సమావేశం.. 8 వరకు రిజిస్ట్రేషన్లు 10న ఆన్ లైన్ లో వేలం.. ఎకరా కనీస ధర రూ.20 కోట్లు మొత్తం రూ.3 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా&nb
Read Moreఅక్కరకు చేతికందని జీపీఎఫ్..! ఏడాదిన్నరగా పార్ట్ ఫైనల్ పైసలు, జీపీఎఫ్ లోన్లు వస్తలే
ప్రభుత్వ ఆంక్షలతో ట్రెజరీల్లో బ్రేక్ రాష్ట్ర వ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా పెండింగ్ వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎదురుచూపు నేడు జడ్పీ ఆఫ
Read More












