తెలంగాణం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి నల్గొండ టూర్ వాయిదా
హైదరాబాద్, వెలుగు: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేస్తు న్నది. ఇందులో
Read Moreజేపీఎస్ల రెగ్యులరైజేషన్కు ఉత్తర్వులు
సర్వీస్ రూల్స్ 84 జీవోలో సవరణలు త్వరలో ‘గ్రేడ్4’లోకి జేపీఎస్లు హైదరాబాద్, వెలుగు: జూనియర్&
Read Moreధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మొరంచపల్లిలో మహాధర్నా
భూపాలపల్లి రూరల్, వెలుగు : వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.లక్ష ఇవ్వాలని ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో మహా
Read Moreబీజేపీ ఇంకా అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేయలే: ప్రేమేందర్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం తాము ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి స్పష
Read Moreరైల్వే స్టేషన్లకు కొత్త హంగులు
అమృత్భారత్ కింద నిజామాబాద్, కామారెడ్డి స్టేషన్ల ఎంపిక రెండింటికి కలిపి రూ.93.2 కోట్ల ఫండ్స్ శాంక్షన్  
Read Moreఫలించిన పైరవీ.. ఆగిన పోలీస్ బదిలీ
పంతం నెగ్గించుకున్న ఏసీపీ కిరణ్కుమార్ బోధన్ ఏసీపీగా నియమిస్తూ మళ్లీ ఉత్తర్వులిచ్చిన సర్కారు సీసీఎస్కు విజయ్సారథి నిజామాబాద్, వెలుగు :
Read Moreమద్యం టెండర్ల వెనుక రాజకీయ కుట్ర : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
రూ.5 వేల కోట్లు దండుకుని గెలవాలని చూస్తున్న కేసీఆర్ రైతు రుణమాఫీ, ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంట్ గ్రూపు-2 పరీక్షను3 నెలలు వాయిదా వేయాలి బీఎస్
Read Moreఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తం: పంచాయతీ కార్మికుల హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: ఆగస్టు 15 తర్వాత గ్రామాల్లో నీళ్లు, కరెంట్ బంజేస్తామని గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం గ్రామ పంచా యత
Read Moreలోకల్బాడీ ఎలక్షన్లపై మూడు వారాల్లో తేలుస్తం: రాష్ట్ర ప్రభుత్వం
కొంత సమయం ఇవ్వాలని హైకోర్టును కోరిన ప్రభుత్వం హైదరాబాద్, వెలుగు: ఖాళీగా ఉన్న స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే అంశంపై సర్కార్ నిర్ణయాన్ని చెప
Read Moreగొలుసుకట్టు చెరువులూ తెగినయ్
భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తెగిన 172 చెరువులు పడావులో 50 వేల ఎకరాలు వ్యవసాయ భూముల్ల
Read Moreకేసీఆర్ ఫొటోలకు ఫోజులిచ్చే లీడర్ కాదు: మంత్రి ప్రశాంత్రెడ్డి
వరద సాయానికి రూ. 500 కోట్లు ఇచ్చినం: ప్రశాంత్రెడ్డి కేంద్రం సాయం చేయకున్న రాష్ట్రమే ఖర్చు చేస్తున్నది మోరంచపల్లిలో కూలింది16 ఇండ్లేనన్న మంత్రి
Read Moreభద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాల్లో.. కేంద్ర బృందం పర్యటన
ఫొటో ఎగ్జిబిషన్ చూసిన టీమ్ దెబ్బతిన్న పంటలు, రోడ్ల పరిశీలన పూర్తి రిపోర్ట్ అందజేసిన కలెక్టర్ ప్రియాంక ఆల కేంద్రానికి నివేదిక అందజేస్తామన్
Read Moreవరి, పత్తి పంటలు పూర్తిగా ధ్వంసమైనయ్: సీఎస్తో కేంద్ర ప్రతినిధి బృందం
మోరంచపల్లి, కొండాయి గ్రామాలు నీటమునిగి తీవ్ర ఆస్తినష్టం సీఎస్తో కేంద్ర ప్రతినిధి బృందం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురిసిన
Read More












