తెలంగాణం

అర్వింద్ ఇంటిపై దాడి: నివేదిక ఇవ్వాలని డీజీపీకి గవర్నర్ ఆదేశం

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి మీద గవర్నర్ తమిళిసై స్పందించారు. ఈ దాడిని సీరియస్‌గా తీసుకున్న గవర్నర్.. సమగ్రమైన నివేదిక

Read More

టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరిస్తున్నరు: తరుణ్ చుగ్

బీజేపీకి ఆదరణ పెరుగుతుంటే ఓర్వలేక దాడులు: తరుణ్ చుగ్ హైదరాబాద్: తమ పార్టీ ఎంపీ అర్వింద్ నివాసంపై దాడిని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ

Read More

సంక్షేమ హాస్టళ్లలో దోమల బెడద, నేలపైనే నిద్ర

 మహబూబ్ నగర్:  ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులు చలికాలంలో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకు గదులు, దోమల బెడద,  నేలపైనే

Read More

కరీంనగర్ లో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీలో ఉద్రిక్తత

కరీంనగర్ లోని తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రణ

Read More

దాడికి కారణం డీజీపీనే : అర్వింద్

డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ బాస్ ను ఇప్పటి వరకు చూడలేదని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆయన అమ్ముడుపోయిన సరుకని విమర్శించారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడుల

Read More

ముగిసిన మాజీ మంత్రి నారాయణ విచారణ

హైదరాబాద్ : టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ నివాసంలో ఏపీ సీఐడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తిరిగి మధ్యాహ్నం  గంటల

Read More

కవితను పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు : కిషన్ రెడ్డి

టీఆర్ఎస్ రౌడీయిజానికి పాల్పడుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అర్వింద్ ఇంటిని ఆయన పరిశీలించారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై అర్వింద్ క

Read More

కేటీఆర్, కవిత ఎవరైనా బీజేపీలోకి రావచ్చు: ప్రహ్లాద్ జోషి

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను బీజేపీలోకి రమ్మని బెదిరించారని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు.  కేసీఆర్ వ్యాఖ్యలు బోగస్

Read More

గుజరాత్ విజయాల గురించి చెప్పడం లేదు: బీవీ రాఘవులు

గుజరాత్ లో అభివృద్ధి చేసి ఓటు వేయాలని ప్రచారం చేయకుండా.. మతాన్ని చూసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆరోపిం

Read More

పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య గొడవ

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో పోడు భూముల వ్యవహారంలో గొడవ జరిగింది. కుడికిల, నార్లాపూర్ రెండు గ్రామాల రైతులు పోడు భూముల వ్య

Read More

మునుగోడు ఎన్నిక వేలం పాట కంటే అద్వానం: రేవంత్

మునుగోడులో తమకు 35వేల నుంచి 40 వేల ఓట్లు వస్తాయనుకున్నామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.  మునుగోడు ఎన్నిక వేలంపాట కంటే అద్వానంగా జరిగిందన్నా

Read More

కేయూలో రిజిస్ట్రార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం

కేయూ విద్యార్థి సంఘాల పేరుతో.. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో వెలిసిన పోస్టర్ల కలకలం సృష్టిస్తున్నాయి. ఇంచార్జ్ రిజిస్ట్రార్ గా కామర్స్ అండ్ బిజినెస్ మేన

Read More

పోలీసుల సహాయంతోనే అర్వింద్ ఇంటిపై దాడి: వివేక్ వెంకటస్వామి

బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడిని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఖండించారు. అర్వింద్ ఇంటిపై దాడి చేసింది తెలంగాణ వ్యతిరేకులేనని&

Read More