తెలంగాణం
బీజేపీ జిల్లా అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్
ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని.. ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. జ
Read Moreకవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి
ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్
Read Moreకవిత ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
బీజేపీ ఎంపీ అర్వింద్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. మాటలతో మొదలైన వివాదం.. ఇళ్లపై దాడుల వరకు వెళ్లింది. ఉదయం ఎంపీ అర
Read Moreఆంధ్రా పార్టీలు మళ్లొస్తే కాళేశ్వరం నీళ్లు దోస్కపోతరు : మంత్రి గంగుల
కరీంనగర్: టీఆర్ఎస్ పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా దాడులు చేసినా బాధ్యత గల ప్రభుత్వంగా అన్నీ భరించామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీం
Read Moreపార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి : మందకృష్ణ
ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎమ్మార్పీఎస్ జాతీయాధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యా
Read Moreఅర్వింద్ ఇంటిపై దాడి : సీవీ ఆనంద్కు బీజేపీ ఫిర్యాదు
ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి చేయడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీపీ సీ
Read Moreకాగజ్నగర్లో మళ్లీ కనిపించిన పెద్దపులి
వంజీరిలోని రైల్వేగేటు దగ్గర ఉదయం కనిపించిన పెద్దపులి 35 ట్రాప్ కెమెరాలు,50 ట్రాకర్స్తో కొనసాగుతున్న సెర్చింగ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద
Read Moreక్యాసినో కేసు : ఎల్. రమణకు యశోదలో కొనసాగుతున్న ట్రీట్మెంట్
క్యాసినో వ్యవహారంలో విచారణకు హాజరై అస్వస్థతకు గురైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణను యశోద హాస్పిటల్ కు తరలించారు. ఉదయం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను హై
Read Moreకొనసాగుతున్న హైకోర్టు న్యాయవాదుల ఆందోళన
హైకోర్టు న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డిని పాట్నా హై కోర్టుకు బదిలీ చేయడాన్ని నిరసనగా.. అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
Read Moreఆర్ఎఫ్సీఎల్ను రాజకీయ వేదికగా మార్చుకున్రు : వినోద్ కుమార్
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం గతంలోనే జరిగిందని.. రాజకీయ వేదికగా బీజేపీ దాన్ని ఉపయోగించుకుందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆరోప
Read Moreఅమీర్ పేటలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్న తలసాని
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ
Read Moreమహబూబాబాద్ ఆడిట్ ఆఫీసులో ఏసీబీ సోదాలు
మహబూబాబాద్ : ఆడిట్ కార్యాలయంలో ఏసీబీ ఆధికారులు సోదాలు చేస్తున్నారు. జూనియర్ ఆడిట్ ఆఫీసర్ శ్రీను.. జానియర్ అసిస్టెంట్ కిశోర్ రూ.18,000 లంచం
Read Moreకస్తూర్భా కళాశాలలో గ్యాస్ లీక్.. విద్యార్థినులకు అస్వస్థత
సికింద్రాబాద్ మారేడ్ పల్లి కస్తూర్భా కాలేజీలో గ్యాస్ లీకై పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సైన్స్ ల్యాబ్ లో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో వి
Read More












