తెలంగాణం
ఎమ్మెల్సీగా సంతృప్తి లేదు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా: పాడి కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్సీగా తనకు సంతృప్తి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిస్తేనే తనకు సంతృప్తిగా ఉంటు
Read Moreఅసత్య ప్రచారాలు వద్దు.. పార్టీ మార్పు పై పుట్టా మధు
పార్టీ మార్పు ప్రచారం పై మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు స్పందించారు. తాను సొంత పనుల కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని చెప్పారు. పార్టీలు మారుతున్నా అని...
Read Moreమాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ విచారణ
హైదరాబాద్ : మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు విచారణ కొనసాగుతోంది. పరీక్షా పత్రం లీకేజ్ కేసులో దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు ఆయన్ను ప
Read Moreకవిత కులాహంకారంతో మాట్లాడుతోంది : ఎంపీ అర్వింద్
ఎమ్మెల్సీ కవిత కులాహంకారంతో మాట్లాడుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు విపరీతంగా కులాహంకారం పెరిగిపోయిందని మండిపడ్డ
Read Moreత్వరలో శామీర్ పేటలో ‘పిస్తా హౌస్’ ఫ్లైట్ రెస్టారెంట్ !!
ఆహార ప్రియులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త థీమ్ లతో రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ఇదే కోవలో నడుస్తూ హైదరాబాద్ లోని ప్రఖ్యాత ‘పిస్తా హౌస్’
Read Moreక్యాసినో కేసు : అస్వస్థతకు గురైన ఎల్.రమణ.. హాస్పిటల్కు తరలింపు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ అస్వస్థతకు గురయ్యారు. విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కు వెళ్లిన ఆయన అనారోగ్యంగా ఉందని చెప్పడంతో అధికారులు హాస్పిటల్ కు తరలించారు
Read Moreలిక్కర్ స్కాంలో ఆధారాలుంటే ఎదుర్కొంటా : ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థల దగ్గర ఆధారాలు ఉంటే.. తప్పకుండా ఫేస్ చేస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. లిక్కర్ స్కాంలో తనపై వచ్
Read Moreకేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి: ఎంపీ అర్వింద్
టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చే
Read Moreబీజేపీలో చేరమన్నారు.. రానని చెప్పాను : ఎమ్మెల్సీ కవిత
బీజేపీలో చేరాలంటూ తనకు చాలా ప్రపోజల్స్ వచ్చాయని.. అయితే తాను రానని స్పష్టం చేశానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, స
Read Moreఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత
ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హాస్టల్ కేటాయింపులో ఓయూ వీసి నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
Read Moreఅర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ గూండాల దాడి సిగ్గుచేటు : డీకే అరుణ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటిపై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. అర్వింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాలు దాడి చేయడ
Read Moreటీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్.. స్వార్థపూరిత రాజకీయ పార్టీలు : వైఎస్ షర్మిల
తెలంగాణలో రైతులకు గౌరవం లేదని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ షర్మిలకు స్థా
Read Moreబీసీ జనగణనను మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదు : వినయ్ భాస్కర్
బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాక బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతారని అనుకున్నామని, కానీ.. తాము పెట్టుకున్న ఆశలన్నీ ఆడియాశలయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ విన
Read More












