తెలంగాణం
ఎమ్మెల్యేకు ఫోన్ చేసి రాజీనామా చేయమన్న వ్యక్తికి బెదిరింపులు
మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ఫోన్ చేసి, రాజీనామా చేయమని కోరిన వ్యక్తిని టీఆర్ఎస్ నేతలు బెదిరించారు. రాజీనామా చేయమన్న వ్యక్తికి ఇవ
Read Moreముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమైంది : షర్మిల
ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పిన హామీ ఏమయ్యిందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో
Read Moreమధుసూదనాచారి కొడుకుపై హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కొడుకు ప్రదీప్ కుమార్ తనను బెదిరించారంటూ హైకోర్టు న్యాయవాది నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో చూసింది గోరంత.. చూడాల్సింది కొండంత : కేసీఆర్
వడ్లను కొనడం చేతకాని బీజేపీకి..వంద కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనడం చేతనైతదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని పన్నాగం ప
Read Moreమునుగోడులో అద్దంలాంటి రోడ్లు వేయిస్త : కేసీఆర్
‘‘ దేశంలో ఏ ప్రధాని కూడా తీసుకోని దుర్మార్గమైన నిర్ణయాలను మోడీ తీసుకుంటున్నరు. చేనేత ఉత్పత్తులపై మోడీ 5 శాతం జీఎస్టీ వేస్తున్నరు. ఇల
Read Moreబీఆర్ఎస్ పునాది రాయి మునుగోడే అయితది: కేసీఆర్
తెలంగాణ లాగానే దేశాన్ని బాగు చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ పుట్టుకువస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. హంసలాగా పాలను పాలు, నీళ్లను నీళ్లుగా వేరు చెయ్యాలని చెప
Read Moreమునుగోడులో కేఏ పాల్ వెరైటీ ప్రచారం
యాదాద్రి భువనగిరి జిల్లా: మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రతిరోజు సామాన్యులలో ఒకడిలా రకరకాల వేషధారణల
Read Moreఒళ్లు మరిచి ఓటేస్తే ఇల్లు కాలిపోతది : కేసీఆర్
చండూరు బంగారిగడ్డలో టీఆర్ఎస్ బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. న్యాయం, ధర్మం ఏంటో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. ఎన్నికలు
Read Moreపోడు భూముల కోసం 2 గ్రామాల రైతుల మధ్య ఘర్షణ
మంచిర్యాల జిల్లా: పోడు భూముల కోసం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సోమేనపల్లి, నెన్నల మండలం కొనంపేట గ్రామాల మహిళా రైతులు ఘర్షణకు దిగారు. కారం పొట్లాలు
Read Moreమునుగోడు ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారు: పాల్వాయి స్రవంతి
టీఆర్ఎస్, బీజేపీలు అధికార, ధన బలంతో ఉప ఎన్నికలు గెలవాలనుకుంటున్నాయని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మండిపడ్డారు. హైదరాబాద్ మన్నెగూడలోని
Read Moreఫాంహౌజ్ నాయకులు దేశాన్ని ఎలా బాగుచేస్తరు ? : పొన్నాల
ఫాంహౌజ్లో ఉండి రాజకీయం చేసేవాళ్లు దేశాన్ని ఎలా బాగుచేస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. రాహుల్ గాంధీ యాత్
Read Moreయూట్యూబ్ రిపోర్టర్లం అంటూ వాహనాల తనిఖీ.. ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు!!
కామారెడ్డి జిల్లా కేంద్రంలో యూట్యూట్ రిపోర్టర్లమని చెప్పుకుంటూ ముగ్గురు వ్యక్తులు వాహనాలను తనిఖీ చేశారు. ఓ డీసీఎం వ్యానులో తెచ్చిన బియ్యాన్ని సీజ్ చేస
Read Moreజీవో 51ను ఇన్నాళ్లు ఎందుకు దాచిపెట్టారు..?
మునుగోడు అభివృద్ధిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన సవాల్ కు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్ర
Read More












