తెలంగాణం
దొంగెవరో.. దొరెవరో ప్రజలకు తెలుసు: కేటీఆర్
హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేస్తే సమస్యలు పరిష్కారం కావు అని మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లే
Read Moreకస్టడీలోకి డీఏవీ స్కూల్ నిందితులు
హైదరాబాద్: బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్ ఘటన కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న డ్రైవర్ రజి
Read Moreకేంద్రంపై టీఆర్ఎస్ ప్రభుత్వం చార్జ్ షీట్
హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తోందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎనిమిదేళ్లలో
Read Moreనాగుల చవితి వేడుక..ఆలయాలకు పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం, నాగుల చవితి సందర్భంగా శైవ క్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ఖమ్మంలోని ఇంద్రానగర్
Read Moreనీళ్ల బిందెలో నాగుపాము కలకలం
నాగులచవితి పర్వదినాన బిందెలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న నీళ్ల బిందెలో నాగు
Read Moreబీజేపీ పిటిషన్.. ఫాం హౌస్ కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే
ఫాం హౌస్ కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తుపై స్టే విధించింది. నవంబర్ 4వ తేదీ
Read Moreనలుగురు ఎమ్మెల్యేలు వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదు : రాకేష్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నలుగురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి ప
Read Moreఅప్పుల పాలైన రాష్ట్రాన్ని బాగుపరచాలంటే బీజేపీ పార్టీకి ఓటెయున్రి: రాజగోపాల్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతా కూడా మునుగోడు వైపు చూస్తుందని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. 60 ఏళ్లు పోరాటం చేసి, 1200 మంది ప్రాణత్
Read Moreబాసర ఆలయం : ఆర్జిత సేవల ధరల పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు
ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో ఆర్జిత సేవల రేట్లను పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో సోమయ్య వెల్లడించారు. అమ్మవ
Read Moreఫాం హౌస్ నిందితుల రిమాండ్కు అనుమతించిన హైకోర్టు
ఫాంహౌస్ కేసు నిందితుల రిమాండ్ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అప్పీల్ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారి రిమాండ్కు అనుమత
Read Moreటీఆర్ఎస్, బీజేపీ కలిసి పన్నిన కుట్రనే ‘ఫాంహౌస్’ ఘటన
రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా టీఆర్ఎస్, బీజేపీ వివాదాస్పద అంశాలను లేవనెత్తుతూ లబ్ధి పొందుతున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ర
Read Moreభారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ము కోయ కళారూపం
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహబూబ్ నగర్ లో సాగుతున్న ఈ యాత్రలో ఖమ్మం జిల్లా ఆదివాసీలు కొమ్ము కోయ డ్యాన్స్
Read Moreమునుగోడు కాంగ్రెస్ అడ్డా : రేణుకా చౌదరి
మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కోత్లాపూర్ గ్రా
Read More












