తెలంగాణం
మోడీ టూర్ .. వరంగల్, హనుమకొండలో నో ప్లై జోన్
ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన దృష్ట్యా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలను నో ఫ్లై జోన్ ప్రకటించారు పోలీసులు. 2023 జూలై 6 నుం
Read Moreకీసర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరు మహిళా కూలీలు మృతి
మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై పని చేస్తున్న కూలీలను డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా కూలీలు
Read Moreమూడు రోజులు ఎల్లో అలెర్ట్.. వాతావరణ శాఖ హెచ్చరిక
మూడు రోజులు ఎల్లో అలెర్ట్ ముంపుప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వాతావరణ శాఖ అధికారుల సూచన హైదరాబాద్ : రాష్ట్రంలో మూడు రోజులపాటు విస్తారంగా
Read Moreమోదీ వరంగల్ టూర్ కు ముందే బీజేపీలో వర్గ విబేధాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలోని నాయకుల మధ్య అంతర్గత విబేధాలు భగ్గుమన్నాయి. నర్సంపేట నియోజకవర్గంలో బీజేపీ నేతలు రేవూరి ప్రకా
Read Moreటెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే
తెలంగాణలో 2023 జూలై 07 శుక్రవారం రోజున పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలు కానున్నాయి . మధ్యాహ్నం3 గంటలకు ఫలితాలను విడుదలు చేయనున్నట్లుగా అధిక
Read Moreధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తం : రేవంత్ రెడ్డి
ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తం భూదందాను ధారావాహికగా వివరిస్త పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్త తెలంగాణలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు తెరవెనుక చిన్నదొర ఫ్రెం
Read Moreకేసీఆర్ తో పొత్తు లేదు.. పోరాటమే : కిషన్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో పొత్తులు లేవని.. తెలంగాణ రాష్ట్రంలో నయా నిజాం తరహా, కుటుంబ పాలన కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్
Read Moreఈ దఫా నుంచే పోడు భూములకు రైతుబంధు : మంత్రి కేటీఆర్
సిరిసిల్ల: ఈ దఫా నుంచే పోడు భూములకు రైతుబంధు, రైతు బీమా ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సిరిసిల్లలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో 1,650 మందికి పో
Read Moreపెచ్చులు ఊడుతున్న పంజాగుట్టా ఫ్లై ఓవర్
పంజాగుట్ట ఫ్లైఓవర్ పిల్లర్ పాడైనట్టుగా ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చర్యలకు ఉపక
Read Moreఐఐటీ హైదరాబాద్ లో స్టూడెంట్స్ ఆందోళన.. ఫీజుల పెంపుపై గళం
హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పీహెచ్&zw
Read Moreమోదీ సభకు కేసీఆర్ పోతారా?
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి రాష్ట్రానికి రానున్నారు. వరంగల్ నగరంలో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కు , టెక్స్ టైల్ పార్కు, జాతీయ రహ
Read Moreపది నెలల తర్వాత రీపోస్ట్ మార్టం
బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం సదాశివపేట గ్రామంలో ఖననం చేసిన మృతదేహానికి పోలీసులు రీ పోస్టుమార్టం నిర్వహించారు. గతేడాది అక్టోబర్ 20న అనుమాన
Read Moreగుండెపోటుతో హుజురాబాద్ బీఆర్ఎస్ నేత కన్నుమూత
కరీంనగర్ : హుజురాబాద్ లో బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి (39) గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహం వద్ద "డాడీ.. లే .. డాడీ" అంటూ తన కొడుకు ర
Read More












