తెలంగాణం

మునుగోడు ప్రచారానికి వెళ్లను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్లబోనని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. మునుగోడులో ప్రచారానికి హోంగార్డులు వెళ్

Read More

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదు: సోమనాథ్ భారతి

ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని.. సీబీఐ, ఈడీ సెర్చ్ చేసినా ఒక్క ఆధారం కూడా దొరకలేదని ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ వ్యవహార

Read More

చండూర్లో నాయకులు, కార్యకర్తలతో సునీల్ బన్సల్ భేటీ

మునుగోడు ఉప ఎన్నికకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలన్నీ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పోటాపోటీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే బీజ

Read More

మునుగోడులో పోటీపై కేఏ పాల్ సంచలన కామెంట్స్

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నిక బరిల

Read More

పదవుల కోసం పార్టీ మారడం లేదు: బూర నర్సయ్య గౌడ్

ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వెల్లడించారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని.. పదవుల కోసం పార్టీ మారడం లేదని చ

Read More

కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ హైకోర్టును ఆశ్రమించిన టీఆర్ఎస్

హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 చిహ్నాలను తొలగించాలంటూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయి

Read More

బీసీ బాలుర హాస్టల్‌లో ఉప్మాలో బల్లి

మొన్నటివరకూ గురుకుల హాస్టళ్లల్లో ఫుడ్ పాయిజన్ లు జరిగిన ఘటనలు మరవకముందే నారాయణపేట జిల్లాలో తాజాగా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని బీసీ

Read More

నరేంద్ర మోడీకి నోబెల్ బహుమతి ఇవ్వాలి : కేటీఆర్

నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సిన్ కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. వ్యాక్సిన్ ఒక్కట

Read More

ఎన్నికల సిత్రాలు: నెల కింద బీజేపీలోకి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్​లోకి

చండూరులో జంపింగ్​ జపాంగ్​లు చండూరు, వెలుగు: నెల రోజుల కింద టీఆర్ఎస్ కు చెందిన నలుగురు సర్పంచ్​లు, కాంగ్రెస్ ​పార్టీకి చెందిన ఒక సర్పంచ్​​బీజేప

Read More

మునుగోడు బైపోల్ : ఇవాళ మధ్యాహ్నం వరకు నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం

మునుగోడు బైపోల్ పోరు రసవత్తరంగా మారుతోంది. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ తర్వాత 83 మంది అభ్యర్థులు ఉన్నారు. 14 జిల్లాలకు చెందిన 83 మంది నామినేషన్లు వేశ

Read More

ఓటర్ల కాళ్లు మొక్కే కార్యక్రమం చేపట్టిన ఎన్ఎస్​యూఐ

నల్గొండ, వెలుగు: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వినూత్న ప్రచారం చేస్తోంది. ఇదివరకే మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు పాల్వాయి స్రవంతి మహిళలకు గాజులు తొడిగి, బ

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

జనగామ, వెలుగు: జనగామ జిల్లా కేంద్రంలో అండర్​గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ.98 కోట్ల నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే ముత

Read More

2018 నుంచి రైతులకు అందని విత్తన రాయితీ

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు: రాయితీ విత్తనాల పేరు నాలుగేండ్ల నుంచి వినిపించడం లేదు. దీంతో యాసంగిలో వేరుశనగ, పెసర, కందులు, పొద్దు త

Read More