తెలంగాణం
కరాటే పోటీల పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్
నవంబర్ 6 నుంచి గచ్చిబౌలిలో ఆలిండియా కరాటే ఛాంపియన్ షిప్ పోటీలు హైదరాబాద్: కరాటే.. ఇతర ఆత్మరక్షణ నైపుణ్యాలు నేర్చుకునేందుకు వయసుతో సంబంధం లేదని
Read Moreగ్రూప్–1 పరీక్షకు బయోమెట్రిక్ అటెండెన్స్: టీఎస్పీఎస్సీ చైర్మన్
హైదరాబాద్: ఈ నెల 16న నిర్వహించనున్న గ్రూప్–1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ అటెండెన్స్ ని అమలు చేస్తున్నామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బీ
Read Moreఈసారి కూడా 6 పేపర్లతోనే టెన్త్ పరీక్షలు
తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహ
Read Moreమునుగోడులో ఇవాళ మొత్తం 24 మంది నామినేషన్
రేపటితో ముగియనున్న నామినేషన్ల దాఖలు గడువు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఇవాళ 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు
Read Moreప్రచారం కోసం టీఆర్ఎస్ రూ.3 వేల కోట్లు ఖర్చు పెట్టింది: కేఏ పాల్
హైదరాబాద్: మునుగోడు ప్రచారం కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ.3 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మును
Read Moreట్రిపుల్ ఆర్ కోసం దౌర్జన్యంగా సర్వేలు చేస్తున్రు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) విషయంలో కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్ కోసం ద
Read Moreజింఖానాను పరిశీలించిన సుప్రీంకోర్టు సూపర్వైజరీ కమిటీ
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ జింఖానా గ్రౌండ్
Read Moreఉగ్ర కుట్ర కేసు : ఈ నెల 17వరకు నిందితుల విచారణ
హైదరాబాద్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నిన కేసులో నిందితులు అబ్దుల్ జాహెద్, మాజ్ హసన్ ఫారూఖ్, మహ్మద్ సమియుద్దీన్ లను సిట్ విచారిస్తోంది. ఈ నెల 17వరకు
Read Moreటీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ బస్సు
హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలను చూసేందుకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీస్ ను కల్పించింది. ఈ బస్సుకు హైదరాబాద్ దర్శినిగా నామకరణం చేశారు.
Read Moreఅభిషేక్ రావు సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయిన్పల్లి అభిషేక్ రావు సీబీఐ కస్టడీని కోర్టు పొడగించింది. అధికారుల అభ్యర్థన మేరకు మరో రెండు రోజుల
Read Moreబహుజనులకు సేవ చేయడమే బీఎస్పీ లక్ష్యం: ఆర్ఎస్ ప్రవీణ్
నల్గొండ: బహుజనులకు సేవ చేయడమే తమ పార్టీ లక్ష్యమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో చల్మె
Read Moreటీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి లేదు : కూసుకుంట్ల
‘‘2018లో నేను ఓడిపోయాను.. ఈ ఉప ఎన్నికలోనైనా నన్ను గెలిపించాలనే కృత నిశ్చయంతో టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మొత్తం మునుగోడుకు వచ్చింది. అందులో తప
Read Moreశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
రంగారెడ్డి జిల్లా: భారీగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను శంశాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ న
Read More












