తెలంగాణలో 2023 జూలై 07 శుక్రవారం రోజున పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదలు కానున్నాయి . మధ్యాహ్నం3 గంటలకు ఫలితాలను విడుదలు చేయనున్నట్లుగా అధికారులు తెలిపారు.
bse.telangana.gov.in వెబ్సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. గత నెల జూన్ జూన్ 14 నుండి 22 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి 259 పరీక్షా కేంద్రాల్లో 71వేల 738 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.