తెలంగాణం
70వ దశకంలోనే పల్లెలకు కరెంట్ తీసుకొచ్చిండు
హైదరాబాద్కు మెట్రో రైల్ను మంజూరు చేయించిన ఘనత కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత జైపాల్ రెడ్డిదే అని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రోరైల్కు జైప
Read Moreచివరి వరకూ జైపాల్ రెడ్డి విలువలతో కట్టుబడి ఉన్నారు
దేశంలో నాలుగు స్తంభాలపై చాలా దాడులు జరుగుతున్నాయని, వీటి నుంచి తట్టుకుని దేశాన్ని కాపాడుకోవాలని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.
Read Moreశంషాబాద్ లో ఆకట్టుకుంటున్న బతుకమ్మ అలంకరణ
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో వెల్కమ్ చెబుతున్నట్లుగా బతుకమ్మ ఆకారంలో ఏర్పాటు చేసిన అలంకరణ విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలంగాణ సంస్కృతి సాంప్ర
Read Moreసీఎం టూర్లో రింగ్ రోడ్ బాధితుల ఆందోళన
అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా: రాయగిరికి చెందిన రిజనల్ రింగ్ రోడ్డు భూ బాధితులు ఆందోళనకు దిగారు. భ
Read Moreబీజేపీ ఇంచార్జ్లతో సమావేశమైన వివేక్ వెంకటస్వామి
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి కేంద్ర సమావేశంలో ఆ పార్టీ జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెం
Read Moreయాదగిరిగుట్టకు చేరుకున్న సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. సతీమణి శోభతో కలిసి ఆయన రోడ్డుమార్గంలో గుట్టకు చేరుకున్నారు. బస్సుల
Read Moreటీఆర్ఎస్ నష్ట నివారణ చర్యలు
బతుకమ్మ చీరలు ఏం బాలేవంటూ తిట్టిన మహిళే... ఈ రోజు జై కేసీఆర్ అంటూ నినదించింది. ఇలాంటి చీరలు మీ ఫ్యామిలీలో ఎవరైనా కట్టుకుంటారా అన్న ఆమె... ఈ రోజు క్షమి
Read Moreరాష్ట్ర కాంగ్రెస్ నేతలకు అధిష్టానం పిలుపు
హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అనుబంధ సంస్థలకు విరాళాలు
Read Moreఎంపీ సంతోష్ కుమార్ కనిపించడం లేదని ఫిర్యాదు
బోయినిపల్లి, వెలుగు: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కనిపించడం లేదంటూ కాంగ్రెస్ నాయకులు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
Read Moreఏసీ గదిని వీడింది లేదు...ఫాంహౌస్ దాటింది లేదు కానీ..
హైదరాబాద్: జాతీయ పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తంగా తిరగడం కోసం ప్రైవేటు విమానం కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన&n
Read Moreలిక్కర్ స్కాంలో కవితను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తుండు
కేసీఆర్ పార్టీకి వందల కోట్ల నిధులు ఎక్కడినుంచి వచ్చాయని బీజేపీ జాతీయకార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కమీషన్ల ద్వారానే ఆ పార్టీకి నిధ
Read Moreసికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలుడి కిడ్నాప్ కలకలం
రెండు గంటల్లోనే కిడ్నాపర్ పట్టివేత బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చిన పోలీసులు హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడాది
Read Moreఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ లో ఈనెల 30 నుంచి అక్టోబర్2 వరకు నిర్వహించనున్న కళోత్సవాల్లో భాగంగా అంబేద్కర్ స్టేడియంలో గురువారం రాత్రి క్యాంప్ ఫ
Read More












