తెలంగాణం
యూటీగా హైదరాబాద్!?
ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి లోక్ సభలో అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీ : హైదరాబాద్, బెంగళూరు, చెన్నయ్, ముంబై కేంద్ర పాలిత ప్రాంతాలు ఎంతో దూరంలో లేవని
Read Moreటార్గెట్ బుద్దేల్! కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం
కోకాపేట భూంతో హెచ్ఎండీఏలో కొత్త ఉత్సాహం అమ్మకానికి జాగా.. కనీస ధర రూ. 20 కోట్లు రూ. 3 వేల కోట్లు ఆర్జించడమే సర్కారు లక్ష్యం హైదరాబాద
Read Moreఆస్పత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవోలు
సర్కారు దవాఖాన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా ఆర్డీవో(రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్)లను నియమించనున్నట్టు మంత్రి హరీశ్ రావు ఇవాళ శాసన మండలిలో ప్రకటించారు. ప్
Read Moreగందరగోళం .. ఆర్టీసీ బిల్లుపై సందిగ్ధం
హైదరాబాద్: ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తూ క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం గవర్నర్ కు పంపింది. రేపు సాయంత్రంలోగా అసెంబ్
Read Moreప్రధాని మోదీతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. జాతీయ రహదారి
Read Moreవర్షాలు, వరదలపై నివేదిక ఇచ్చేందుకు ఆలస్యం ఎందుకు..? : హైకోర్టు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్రంలో వరదలు, వర్షాలపై పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని గతంలో ప్రభుత్వాన
Read Moreఆర్టీసీ బిల్లుకు టైమ్ పడుతుంది : రాజ్ భవన్ వర్గాలు
TSRTC విలీన బిల్లును ఆమోదించకపోవడంపై రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. బిల్లు ఆమోదానికి సమయం పడుతోందని రాజ్ భవన్ ఓ ప్రెస్ నోట్ రిలీ
Read Moreఫ్రెండ్ షిప్ బ్యాండ్ ఏ రంగు దేనికి సంకేతమో తెలుసా,.?
ప్రపంచంలో డబ్బు లేని వారు ఉంటారేమో కానీ స్నేహితుడు లేని వారు ఉండరు. కష్టంలో, సుఖంలో పాలు పంచుకునేందుకు ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ఫ్రెండ్ షిప్
Read Moreశాసనసభలో అక్బరుద్దీన్ పై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రెండో రోజు అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మంత్రి కేటీఆర్ ఫన్నీ కామెం
Read Moreఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్.. ఇంకా ఆమోదించని గవర్నర్
అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మనీ బిల్ కావడంతో.. గవర్నర్ ఆమోదానికి పంపించింది సర్కార్. బిల్ కు గవర్నర్
Read Moreమీరు బీజేపీ కాదు.. అసెంబ్లీలో రాజాసింగ్ పై కేటీఆర్ సెటైర్లు
ప్రతిపక్ష సభ్యులకు అసెంబ్లీలో 30 నిముషాలు కూడా కూర్చునే టైం లేదన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన కేటీఆర్.. బీజేపీ
Read Moreజాబ్ ఇప్పిస్తానని నమ్మించి.. రూ. 46 లక్షలు కాజేశారు
నిరుద్యోగులే టార్గెట్ గా ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. జాబ్ ఇప్పిస్తామంటూ వారివద్ద నుంచి లక్షల్లో కాజేస్తున్నారు. ఇలాంటి వార్తలు
Read Moreగూడూరులో బిల్లులు ఇవ్వాలని మహిళా సమాఖ్య బిల్డింగ్కు తాళం
గూడూరు, వెలుగు : మండల మహిళా సమాఖ్య బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన బిల్లులు మంజూరు చేయడం లేదంటూ సమాఖ్య ఆఫీస్కు తాళం వేశారు.
Read More












