తెలంగాణం

కాంగ్రెస్ను గెలిపిస్తే రైతులు ఆత్మగౌరవంతో బతుకుతరు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలను అతిపెద్ద స్థాయిలో చెబుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బండి సంజయ్ చేస్తున్

Read More

జింఖానా బాధితులకు మంత్రి శ్రీనివాస్ పరామర్శ

హైదరాబాద్: భారత్–ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం ప్రయత్నించి తొక్కిసలాటలో గాయపడిన వారిని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదివారం

Read More

కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలి

రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తున్న కేసీఆర్కు మునుగోడు ప్రజలు బుద్దిచెప్పాలని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. మునుగోడు ఉ

Read More

టీ20 మ్యాచ్ నేపథ్యంలో పోలీసుల అలర్ట్

ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయం దగ్గర పడుతుండడంతో భారీ సంఖ్యలో అభిమానులు ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. రెండు జట్ల ఆటగాళ్ళు స్టే

Read More

టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది

రంగారెడ్డి జిల్లా : టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు, కూతురు,

Read More

80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం పంపిణీ

సీఎం కేసీఆర్ అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. డబుల్ బెడ్ రూం

Read More

‘కల్యాణ లక్ష్మి’ వస్తలేదన్నందుకు.. ఊగిపోయిన ఎమ్మెల్యే

నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.  ఓ యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులను పిలిపించి అతడిని వెంటనే లోపల వేయించం

Read More

ప్రచారం కంటే బుజ్జగింపులే ఎక్కువ

మునుగోడులో పార్టీలన్నీ జోరు పెంచాయి. ప్రధాన పార్టీలైతే మరింత జోష్ తో ప్రచారం చేస్తున్నాయి. రకరకాల పేర్లతో ప్రజల్లోకి వెళ్తున్నాయి. గెలుపుపై ధీమా

Read More

తెల్దారుపల్లికి హైకోర్టు న్యాయవాద బృందం 

ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్ధారుపల్లి గ్రామాన్ని హైకోర్టు న్యాయవాదుల సంఘం సందర్శించింది. ఇటీవల హత్య కు గురైన తమ్మినేని క్రిష్ణయ్య కుటుంబాన్ని బృందం ప

Read More

వారి కోసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలె

తెలంగాణ అమరుల కుటుంబాలకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. స్వరాష్ట్ర సాధనలో అమరులైన వారి సంస్మరణార్థం తె

Read More

తొలగించిన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టించాలని..

కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో దళిత సంఘాల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. రోడ్డు వెడల్పులో భాగంగా తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించ

Read More

నల్గొండ టీఆర్ఎస్ లీడర్లలో ఎవరిదారి వారిదేనా?

రాజకీయాల్లో ప్రతీఒక్కరు తమ బలం ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తారు. తమ బలగాన్ని చూపించుకునేందుకు.. దాని ద్వారా కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రణాళి

Read More

ఖమ్మం జిల్లాలో కామన్ అయిన ప్రోటోకాల్ లొల్లి

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ లో గ్రూపు తగాదాలు చాలా కాలంగా బయటపడుతూనే ఉన్నాయి. ప్రొటోకాల్ విషయంలో చాలా కాలంగా వివాదాలు వస్తూనే ఉన్నాయి. దీంతో కొందరు పార్టీని

Read More