తెలంగాణం
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చుంచు మల్లవ్వ-, లక్ష్మీనారాయణ దంపతులు, లింగపూర్ ఎంపీట
Read Moreఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లతో కలిసి కలెక్టర్ భోజనం
ఖమ్మం టౌన్, వెలుగు : ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గురువారం స
Read Moreచికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ
వెలుగు, మాక్లూర్ : మాక్లూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని చికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మారినేని హరిచరణ్రావు ఇంట్లో కొంత కాలంగా రెంట్క
Read Moreస్మార్ట్సిటీ పనుల్లో..వరంగల్కంటే కరీంనగర్ భేష్ : ఆఫీసర్ సూర్య శ్రీనివాస్
కరీంనగర్ టౌన్, వెలుగు: వరంగల్ కార్పోరేషన్తో పోలిస్తే కరీంనగర్లో స్మార్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మ
Read Moreమద్యం మత్తులో యువకుల ఘర్షణ.. ఒకరు మృతి
కరీంనగర్ పట్టణంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బండ రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకర
Read Moreప్రశ్నిస్తే అణగదొక్కుతున్నడు .. ఎమ్మెల్యే చందర్పై బీఆర్ఎస్ అసంతృప్త లీడర్ల ఫైర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రశ్నిస్తే తమను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అణగదొక్కడానికి ప్
Read Moreకడ్తల్ వరకు మెట్రో: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వరకు మెట్రో సేవలను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్
Read Moreమంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలె : ఎన్పీ వెంకటేశ్
మహబూబ్ నగర్ టౌన్ ,వెలుగు: కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెంటనే రాజీ నామా చేయాలని బీజేపీ ర
Read Moreకేసీఆర్ కు కుల, మత గజ్జీ లేదు : కేటీఆర్
రెండోరోజు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్. 2022-23
Read Moreరూ.1.36 కోట్లతో నిర్మించి.. వదిలేశారు
బెల్లంపల్లి పట్టణంలో రూ.1.36 కోట్ల నిధులతో బాలికల కోసం నిర్మించిన హాస్టల్ భవనం అలంకార ప్రాయంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 23న విద్యాశాఖ మంత్రి సబితా
Read Moreనులిపురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వరుణ్ రెడ్డి
నిర్మల్/ఆదిలాబాద్ టౌన్, వెలుగు: నులిపురుగుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ వరు
Read Moreసోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి : జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి
ఆర్మూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనత యువ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ రాజశ
Read Moreచదువు భారమై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ లో ఓ ఇంటర్ విద్యార్థి బంధువుల ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్
Read More












