తెలంగాణం

బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీటీసీలు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్ ఎంపీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చుంచు మల్లవ్వ-, లక్ష్మీనారాయణ దంపతులు, లింగపూర్ ఎంపీట

Read More

ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్టూడెంట్లతో కలిసి  కలెక్టర్ భోజనం

ఖమ్మం టౌన్, వెలుగు : ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగు నివారణ మాత్రలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. గురువారం స

Read More

చికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ

వెలుగు, మాక్లూర్ : మాక్లూర్ పోలీస్​స్టేషన్ పరిధిలోని చికిలి గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. మారినేని హరిచరణ్​రావు ఇంట్లో కొంత కాలంగా రెంట్​క

Read More

స్మార్ట్​సిటీ పనుల్లో..వరంగల్​కంటే కరీంనగర్ భేష్ : ఆఫీసర్ సూర్య శ్రీనివాస్

కరీంనగర్ టౌన్, వెలుగు: వరంగల్ కార్పోరేషన్‌‌‌‌తో పోలిస్తే కరీంనగర్​లో స్మార్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మ

Read More

మద్యం మత్తులో యువకుల ఘర్షణ.. ఒకరు మృతి

కరీంనగర్ పట్టణంలో దారుణం జరిగింది. అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో బండ రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకర

Read More

ప్రశ్నిస్తే అణగదొక్కుతున్నడు .. ఎమ్మెల్యే చందర్‌‌‌‌‌‌‌‌పై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ అసంతృప్త లీడర్ల ఫైర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో ప్రశ్నిస్తే తమను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌ అణగదొక్కడానికి ప్

Read More

కడ్తల్ వరకు మెట్రో: ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

ఆమనగల్లు, వెలుగు:  రంగారెడ్డి జిల్లా కడ్తాల్  వరకు మెట్రో సేవలను విస్తరించేందుకు సీఎం కేసీఆర్ అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చెప్

Read More

మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాజీనామా చేయాలె : ఎన్పీ వెంకటేశ్

మహబూబ్ నగర్ టౌన్ ,వెలుగు: కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్  నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి వెంటనే రాజీ నామా చేయాలని బీజేపీ ర

Read More

కేసీఆర్ కు కుల, మత గజ్జీ లేదు : కేటీఆర్

రెండోరోజు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు  ప్రారంభమయ్యాయి.   ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది.  ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.  2022-23

Read More

రూ.1.36 కోట్లతో నిర్మించి.. వదిలేశారు

బెల్లంపల్లి పట్టణంలో రూ.1.36 కోట్ల నిధులతో బాలికల కోసం నిర్మించిన హాస్టల్​ భవనం అలంకార ప్రాయంగా మారింది. గతేడాది సెప్టెంబర్ 23న విద్యాశాఖ మంత్రి సబితా

Read More

నులిపురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వరుణ్ రెడ్డి

నిర్మల్/ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: నులిపురుగుల పట్ల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్స్ వాడాలని నిర్మల్​ జిల్లా కలెక్టర్ వరు

Read More

సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేయాలి : జిల్లా ప్రెసిడెంట్ రాజశేఖర్ రెడ్డి

ఆర్మూర్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని భారతీయ జనత యువ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ రాజశ

Read More

చదువు భారమై ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్ లో ఓ ఇంటర్ విద్యార్థి బంధువుల ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గంగారం గ్

Read More