తెలంగాణం
మహిళలు, పిల్లల భద్రత కోసం మహిళా శక్తి టీంలు
హైదరాబాద్: సికింద్రబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణికుల భద్రత కోసం మహిళా శక్తి టీంలను ఏర్పాటు చేసినట్లు ఆర్పీఎఫ్ సెక్యూరిటీ కమిషనర్ డేబాస్మిత
Read Moreనల్ల నర్సింహులు సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు
హైదరాబాద్: రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నర్సింహులు జయంతిని అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు రాపోలు ఆనంద భాస్కర్ రాష్ట్ర ప్రభుత్వా
Read Moreలంచం తీసుకుంటూ బుక్కైన బుల్లెట్ బండి పెళ్లికొడుకు
పెళ్లి బరాత్లో బుల్లెట్ బండి సాంగ్తో పాపులర్ అయిన పెళ్లి కొడుకు మరోసారి వార్తల్లో కెక్కాడు. అప్పుడు పాటకు స్టెప్పులేసి పాపులర్ అయితే ఇప్పుడు లంచం తీ
Read Moreరాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు
నిరుపేదలకు ఉచిత వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేసి స
Read Moreసిద్ధిపేటను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నా
సిద్దిపేట జిల్లా: సిద్ధిపేటకు దిష్టి తీయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి హరీశ్ రావు
Read Moreరాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన పెద్ద మోసం
రాష్ట్రంలో అక్రమ భూదందాలకు సీఎం కేసీఆరే రూపకర్త అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన పెద్ద మోసమన్నారు. రాష్
Read Moreదిందా వాగుపై వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మాణం
వాగుపై వంతెన కోసం దిందా గ్రామస్థులు చేపట్టిన దీక్ష విరమించారు. వచ్చే ఏడాదిలోపు బ్రిడ్జి నిర్మిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. మౌల
Read Moreకేసీఆర్ కు గిరిజనులు రుణపడి ఉండాలి
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అందరి ‘బంధు’ అని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా రాష్ట్రంలోని గిరిజనులకు
Read Moreకలెక్టర్ వ్యాఖ్యలకు నిరసనగా సీపీఎం నాయకుల ధర్నా
జనగామ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిచాలంటూ సీపీఎం నాయకులు ధర్నా చేపట్టారు. అయితే వినతిపత్ర
Read Moreదేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తుంది
రాష్ట్ర అభివృద్ధికి ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్న కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మునుగోడు నియోజకవర్గం, చౌటుప్
Read Moreసీఎం కేసీఆర్కు వివేక్ వెంకటస్వామి సవాల్
మహబూబాబాద్ : జాతీయ రాజకీయాల్లోకి వస్తే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను దేశమంతా చేస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై వివేక్ వెంకట స్వామి కౌంటర్ ఇచ్చారు.
Read Moreపార్టీల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మునుగోడు
ఆధిపత్యవర్గానికి చెందిన పార్టీలతో మునుగోడు నలిగిపోయిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అక్కడ రాజకీయ ప్రక్షాళన జరగాలని.. ఆ
Read Moreహెచ్సీఏపై మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో హైకోర్టు న్యాయవాది సలీం ఫిర్యాదు చేశారు. ఈ నెల 25న ఉప్పల్లో జరగనున్న ఇండియ
Read More












