తెలంగాణం

మీడియా ముందుకు మావో అగ్రనేత భార్య

మావోయిస్ట్ దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న భార్య సావిత్రి పోలీసుల ముందు  లొంగిపోయింది. ప్రస్తుతం సావిత్రి కిష్టాపురం ఏరియా కమిటీ స

Read More

ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయిన మహిళ

సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హల్ చల్ చేసింది. కారు వీల్కు లాక్ వేశారంటూ ట్రాఫిక్ పోలీసులపై రెచ్చిపోయింది. విధుల్లో ఉన్న వారిపై దురుసు

Read More

9వ రోజు కొనసాగుతున్న నాల్గో విడత ప్రజాసంగ్రామ యాత్ర 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాల్గో విడత పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ నుంచ

Read More

రేపటి నుంచే కోటి బతుకమ్మ చీరల పంపిణీ

రేపటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరలు పంపీణీ చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కోటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సారి

Read More

ఈసీఐఎల్ బజాజ్ షోరూంలో భారీ చోరీ

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఈసీఐఎల్ చౌరస్తాలో ఉన్న బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో కోట్ల విలువైన ఉపకరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ

Read More

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితమవుతుందని..కాంగ్రెస్ కు రెండో స్థానం కూడా డౌటేనన్నారు. కా

Read More

గోషామహల్లో 9వేల మందికి పింఛన్ ఇస్తున్నం

దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిష

Read More

ఖైరతాబాద్ నియోజకవర్గంలో బతుకమ్మ చీరల పంపిణీ

తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియ

Read More

దసరా సెలవుల కుదింపు వార్తల్లో నిజం లేదు

దసరా సెలవులను కుదిస్తారన్న వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. సెలవులు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్ర

Read More

GG చారిటబుల్ హాస్పిటల్‍కు భారీగా క్యూ కట్టిన పేషంట్స్

హైదరాబాద్ రాంనగర్ లోని GG చారిటబుల్ హాస్పిటల్ కు పేషంట్స్ భారీగా క్యూ కట్టారు. ఈ హాస్పిటల్ లో ఒక్క రూపాయి ఫీజుతో వైద్య సేవలు అందిస్తుండటంతో భారీగా జనం

Read More

రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలె

దేశాన్ని విచిన్నం చేయడానికి బీజేపీ విద్వేషాన్ని నింపుతోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దేశం కోసం ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి

Read More

కేసీఆర్ కు ప్రజలంటే కేవలం ఓటు బ్యాంకే

సీఎం కేసీఆర్ ఏనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా తొండపల్లి నుంచి చిట్యాల

Read More

రాజగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిన చండూర్ జడ్పీటీసీ

బీజేపీ లో చేరిన చండూర్ జడ్పీటీసీ రాజగోపాల్ సమక్షంలో పార్టీలో చేరిక నల్గొండ, వెలుగు : చండూర్ టీఆర్ఎస్ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం మంగళవారం బీజ

Read More