తెలంగాణం

ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. పాదయాత్ర ఆపాలంటూ వరంగల్ పోలీసులు ఇచ్చిన నోటీసులను రద్దు చేసింది. బుధవార

Read More

పడమటి తాళ్ళలో గ్రామస్తుల వినూత్న నిరసన

యాదాద్రి భువనగిరి జిల్లా చండూరు మండలం పడమటి తాళ్ళలో గ్రామస్తులు వినూత్నంగా నిరసన చేపట్టారు. తమ గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్లెక్సీలతో నిరసన తెలిపార

Read More

గిరిజన విద్యార్థులతో ఆహారం వడ్డింపు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన గురుకుల విద్యార్థులు సర్వెంట్లుగా మారారు. కొత్తగూడెంలో టీఎన్జీవో భవన శంకుస్థాపన కార్యక్రమంలో కిన్నెరసాని గిరిజన గ

Read More

విద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప 

వికారాబాద్ జిల్లా పరిగి విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్ లో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. ఉదయం విద్యార్థులు తినే అల్పాహారంలో కప్ప క

Read More

ఒక్క ఉప ఎన్నిక కోసం ఇంత బరితెగించాలా?

బీజేపీ పై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక  కోసం ఆ పార్టీ ఇంత బరితెగించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ

Read More

మునుగోడు ఉప ఎన్నిక బరిలో ‘యుగ తులసి ’

గో రక్షణే ధ్యేయంగా మునుగోడు ఉప ఎన్నిక బరిలో యుగతులసి తరపున తమ అభ్యర్థి పోటీ చేస్తారని ఆ సంస్థ చైర్మన్, టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు శివకుమార్ చెప్పా

Read More

గవర్నర్ కు వీఆర్ఏల వినతిపత్రం

హన్మకొండ :  తమ సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరుతూ.. వీఆర్ఏలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు వినతి పత్రం అందించారు. తమ సమస్యలను పరిష్క

Read More

యాదగిరిగుట్ట ఆలయం అద్భుతం

కుల, మతాలకు అతీతంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసిం

Read More

కవిత క్షమాపణ డిమాండ్పై స్పందించని పర్వేశ్ వర్మ

కోర్టు నుండి ఎలాంటి నోటీసులు అందలేదు సీబీఐ ప్రతి ఒక్కర్నీ విచారణకు పిలుస్తుంది న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత క్ష

Read More

కొత్తగూడెంలో రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారేపల్లి మండలం గాంధీ పురంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గురుకుల స్కూల్ అండ్ కాలేజీ లో తమకు సరైన సౌకర్యాలు లేవని విద్యా

Read More

ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ కుటుంబానికి గవర్నర్ ఆర్థికసాయం

బాసర ట్రిపుల్ ఐటీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళసై సూచించారు. గత నెలలో ఫుడ్ పాయిజన్ తో చనిపోయిన బాసర ట్రిపుల్

Read More

గాంధీ భవన్ లో ముగిసిన మునుగోడు ఆశావహుల భేటీ

గాంధీ భవన్ లో నిర్వహించిన మునుగోడు ఆశావహుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఆశావహుల వ్యక్తిగత అభిప్రాయాలను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత

Read More

మునుగోడుతో తెలంగాణ మలి దశ ఉద్యమం ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా: ఒకప్పుడు సొంత ఇండ్లు కూడా లేని కేసీఆర్ కొడుకు, బిడ్డ... ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత

Read More