తెలంగాణం
దేశానికి ఆదర్శంగా తెలంగాణ వ్యవసాయం
రంగారెడ్డి జిల్లా : ప్రపంచ వ్యవసాయానికి నానో యూరియా ఆదర్శమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. 11 వేల మంది రైతుల పొలాల్లో నానో యూరియాను
Read Moreరాజీనామా చేస్తామంటున్న సర్పంచ్.. వార్డు సభ్యులు
అభివృద్ధి చేయలేకపోతున్నందున్న తమ పదవులకు రాజీనామా చేస్తామని మునుగోడు మేజర్ మ పంచాయతీ వార్డు సభ్యులు అంటున్నారు. పంచాయతీలో 14 వార్డు సభ్యులున్నారు. సర్
Read Moreగవర్నర్ తెలుగు మంచిగా మాట్లాడుతున్నారు
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలుగు మాట్లాడటం నేర్చుకుంటున్నారు. అందుకోసం ప్రత్యేకంగా ఒక ప్రొఫెసర్ ను నియమించుకున్నారు. గవర్నర్ తమిళిసైకి ప్రొ
Read Moreవరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసు ఆంక్షలు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి 30 &nda
Read Moreనల్లగొండ జిల్లాలో పోడు భూముల లొల్లి
నల్లగొండ: మునుగోడు బై పోల్ టైమ్ లో మరోసారి పోడు భూముల లొల్లి తెర మీదకు వచ్చింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోడు సమస్య తీర్చాలని ఆందోళనలు చేస్తున్నారు గ
Read Moreపాదయాత్ర ఆపాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా
బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఆపేలా ఆదేశించాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో సింగిల్ బెంచ్ ఇ
Read Moreమునుగోడు ప్రజలు బీజేపీ వైపే ఉన్నరు
సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం స్కాంలు చేస్తూ అవినీతికి పాల్పడుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. లిక్కర్ స్కాంలో తమ కు
Read Moreగవర్నర్ను కలిసిన వీహెచ్పీ, గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు
హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎంఐఎం పాలిస్తోందని వీహెచ్పీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ్ సమితి నేతలు ఆరోపించారు. శక్రవారం రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలి
Read Moreదివ్యాంగుల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలె
హైదరాబాద్: దివ్యాంగుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ మోతినగర్ లో ఆర్టిఫిషయల్ లింబ
Read Moreముగిసిన పెళ్లిల సీజన్
రాష్ట్రంలో పెళ్లిల సీజన్ ముగిసింది. డిసెంబర్ వరకు పెళ్లిళ్లు, శుభకార్యాలకు బ్రేక్ పడింది. డిసెంబర్ 3 నుంచి 19 వరకు 10 ముహూర్తాలే ఉన్నాయి. అప్పటివరకు శ
Read Moreఓవైసీ బ్రదర్స్ ను తరిమికొట్టే రోజులు రాబోతున్నయ్
రాజాసింగ్ అరెస్టును యుగతులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివకుమార్ తీవ్రంగా ఖండించారు. హిందువులంతా వందల బెయిల్ పిటిషన్లు వేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చా
Read Moreజగిత్యాలలో పారిశుధ్య కార్మికుల విధుల బహిష్కరణ
జగిత్యాల జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్ర సరిగా పని చేయక
Read Moreబీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతల దాడి
బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జనగామ జిల్లా జఫర్ గడ్ మండలం కూనూర్ దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశార
Read More












