తెలంగాణం
పోడు భూములపై కేసీఆర్ ప్రకటన చేయాలె
యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో సంస్థాన్ నారాయణపురం రాచకొండ తండావాసులు ఆందోళనకు సిద్ధమయ్యారు. గిరిజనులకు పోడు భూములు ఇ
Read Moreమునుగోడు ఉప ఎన్నికతో అవినీతిపాలనకు చరమగీతం
యాదాద్రి భువనగిరి : మునుగోడు ఉప ఎన్నికలతో రాష్ట్రంలో కుటుంబ అవినీతి పాలనకు చరమ గీతం పాడాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చార
Read Moreబీజేపీ అధికారంలోకి వచ్చాక సంచార జాతులను ఆదుకుంటాం
సంచార జాతులకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నాడు. ఎంబీసీ కార్పొరేషన్కు ఏటా రూ. 1,000 కోట్లు కేటాయిస్తానని
Read Moreనారాయణ కాలేజీలో దారుణం..
హైదరాబాద్లో దారుణం జరిగింది. అంబర్ పేట నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి సంఘం నాయకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రిన్సిపల్ రూంలో పెట్రోల్ పోసుకుని నిప్పంటిం
Read Moreసర్కారు బడుల్లో మధ్నాహ్న భోజనం బంద్
రాష్ట్రవ్యాప్తంగా సర్కారు బడుల్లో మధ్నాహ్న భోజనం నిలిచిపోతుండడంతో విద్యార్థులు అవస్థలు పడ్తున్నారు. స్కూళ్లలో వంట చేసే ఏజెన్సీలకు ఏళ్ల తరబడి మెస్ చార్
Read Moreకాటేదాన్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం.. ఒకరి పరిస్థితి విషమం
రంగారెడ్డి : రాజేంద్రనగర్ కాటేదాన్ రవి ఫుడ్స్ వద్ద కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో జనాల మీదకు దూసుకొచ్చింది. ఈ ఘ
Read Moreకేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు
పాలన విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సర్పంచులు, ఎంపీటీసీలను గ్రామాభివృద్ధికి దూరంగా ఉంచుతు
Read Moreప్రోగ్రాంకు అందరూ హాజరు కావాల్సిందే
బయట మాట్లాడకుండా.. లోపల కూర్చొని మాట్లాడుకోవాలని సీనియర్, జూనియర్ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సూచించారు. ఒక ప్రోగ్రాంకు పిలుపునిస్తే.. అందరూ హాజ
Read Moreప్రభుత్వ ఆస్పత్రికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండేది
బాలింతలకు పండ్లు పంపిణీ చేసిన మంత్రి గంగుల కమలాకర్ రాబోయే కాలంలో వైద్యానికి మరిన్ని నిధులు కేటాయిస్తాం: మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్: ప్రభు
Read Moreఏం చేసిండని సీఎం కేసీఆర్ మునుగోడుకు వస్తుండు
సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతే మునుగోడులో అడుగుపెట్టాలని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 21వ తేదీన మునుగోడులో
Read Moreఉద్యమంలో డబ్బులు పెట్టాను కానీ సంపాదించుకోలేదు
మునుగోడు నియోజకవర్గం ఏర్పడ్డ నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడని.. 12సార్లు రెడ్డి సామాజికవర్గం నుంచే ఎమ్మెల్యేగా కొనసాగారని టీఆర్ఎస్&zwnj
Read Moreటీఆర్ఎస్లో కోవర్టుల భయం
మునుగోడు నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ మొదలైంది. ఉప ఎన్నికల సమరం రోజు రోజుకూ వేడెక్కుతుంటే అధికార టీఆర్ఎస్ పార్టీకి కోవర్టుల భయ
Read Moreఅమిత్ షా సభ ఏర్పాట్లు పరిశీలించిన వివేక్, రాజగోపాల్ రెడ్డి
ఆదివారం మునుగోడులో జరగనున్న అమిత్ షా సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మునుగోడులో బహిరంగ సభ ప్రాంగణంతో పాటు పార్కింగ్ సౌకర్యాలు, హెల
Read More












