
తెలంగాణం
బస్ స్టాండ్లలో ఫ్రీ వైఫై: TS RTC
ప్రజలకు ఉన్న ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన ఆర్టీసీ స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైల్వేస్టేషన్లలో ఉచిత వ
Read Moreమమ్మల్ని నిర్బంధించలేదు
హైకోర్టు ముందు ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగుల వెల్లడి తమను ఎవరూ నిర్బంధించలేదని ఐటీ గ్రిడ్స్ సంస్థ ఉద్యోగులు హైకోర్టు ముందు వెల్లడించారు. తమ సంస్థకు చె
Read Moreగద్వాలపై టూరిజం శీతకన్ను
చెరువుల్లో బోట్లు తిప్పుతామంటారు.. జూరాల ప్రాజెక్టు జలాశయంలో దాదాపు 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా ఎప్పటికీ నీటి నిల్వ ఉండే అవకాశం ఉన్నా టూరిజం ఆఫీసర్
Read Moreరాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు
రాష్ట్రంలో ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యా యి. నిజామాబాద్ లో అత్యధికంగా 37.5 డిగ్రీల
Read Moreప్రేమోన్మాది దాడిలో గాయపడిన రవళి చనిపోయింది
ప్రేమోన్మాది పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి చనిపోయింది. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన ప్
Read Moreరూ.2,492 కోట్లతో 516 వంతెనలు
హైదరాబాద్, వెలుగు: మూడేళ్ళలో రోడ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రోడ్ల మరమ్మతులతోపాటు కొత్త వంతెనల నిర్మాణ పనులు ఊపందుకున్న
Read Moreకోపంతో…కన్న బిడ్డలను కడతేర్చింది
భర్తపై ఉన్న కోపంతో కన్నబిడ్డలను ఓ తల్లి ఇటుకతో కొట్టి చంపింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.
Read Moreప్రాచీన ఆలయాలకు పూర్వవైభవం : హరీష్ రావు
సిద్దిపేట జిల్లా : హుస్నాబాద్ నియోజకవర్గం పొట్లపల్లి గ్రామంలో స్వయంభూ రాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల
Read Moreకాంగ్రెస్ నేతలవి అసత్య ఆరోపణలు : రేగా కాంతారావు
కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే రేగా కాంతారావు. “మమ్ములను బదనం చేస్తున్నారు. అద్భుత పాలన అందిస్తున్న కేసీఆర్ తో నడవాలని అనుక
Read Moreవేలాలగట్టు జాతర అభివృద్ధికి కృషి చేస్తా: వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల జిల్లా : జైపూర్ మండలం వేలాలగట్టు మల్లన్న ఆలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో పాల్గొని పూజలు చేశారు ప్రభుత్వ సలహాదారు వి
Read Moreఆపరేషన్ చేశారు..కడుపులో కాటన్ మరిచారు
డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఓ మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మర్చిపోయారు. ఈ దారుణమైన ఘటన సిద్దిపేటలో జరిగింది.సిద్దిపేటకు
Read Moreఉత్తమ్ కు KTR కౌంటర్ : రేవంత్ రెడ్డిని ఎంతకు కొన్నారు..?
హైదరాబాద్ : ఉత్తమ్ కుమార్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కు చెందిన
Read Moreఆంధ్రా పోలీసులకు తెలంగాణలో పనేంటి: కేటీఆర్
హైదరాబాద్ : ఏపీ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని సీరియస్ అయ్యారు TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏపీ ప్రజలకు సంబంధించిన ఓటర్ల వివరాలను తస్కరిస్తోందన
Read More